సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల కేంద్రంలోని రైతు సేవా సహకార సంఘం కార్యాలయంలో బుధవారం డిసిసిబి డైరెక్టర్, సింగిల్ విండో చైర్మన్ గుడిపాటి సైదులు అధ్యక్షతన పాలకవర్గ సమావేశం జరిగింది.
తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్కు సొంత పార్టీ నాయకులే అసమ్మతి రాగం వినిపిస్తున్నారు. అక్రమ ఆస్తులు, సంపాదన లక్ష్యంగా, పదవు లు, పర్సంటేజీలు తప్ప కార్యకర్తలను పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ.. సోమవారం అస�
అసెంబ్లీ ఎన్నికల ముం దు కాంగ్రెస్ ఇచ్చిన హామీ మేరకు ధాన్యం క్వింటా కు రూ. 500 బోనస్ ఇవ్వాలని రైతులతో కలిసి బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. తుంగతుర్తి మండలం బండరామారం ఐకేపీ సెంటర్ వద్ద శనివారం బీఆర్�
Congress | కాంగ్రెస్ పార్టీ(Congress )లో రోజుకో రీతిలో కుమ్ములాటలు కొనసాగుతూనే ఉన్నాయి. అంతా బాగానే ఉందని పెద్దలు పైకి గొప్పలు చెప్పుకుంటుంటే..క్షేత్రస్థాయిలో మాత్రం శ్రేణులు తలలు పగిలేలా తన్నుకుంటున్నారు. శుక్రవ�
గడిచిన 40 సంవత్సరాలుగా తుంగతుర్తి మండల కేంద్రంలోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో అరకొర వసతులతో డాక్టర్లు, సిబ్బంది రోగులకు వైద్య సేవలు అందిస్తున్నారు. నియోజక వర్గ ప్రజల అవసరాలను గుర్తించిన ఎమ్మెల్యే గాదరి కి
సమైక్య రాష్ట్రంలో ఎవరూ పట్టించుకోక పోవడంతో గిరిజన తండాలు అభివృద్ధికి ఆమడ దూరంలో ఉండేవి. కనీస అవసరాలైన తాగునీరు, కరెంటు, రహదారులు లేక గిరిజనులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఉద్యమ సమయం నుంచే గిరిజన తండాలపై కేస�
రాష్ట్రంలో అధికారంలోకి రావటానికి కర్ణాటక నుంచి ఒకడు, గుజరాత్ నుంచి ఇంకొకడు పైసల మూటలు తీసుకొని వస్తున్నారని, వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావు చెప్పారు. ఎన్నికలు వస�
మైఖ్య పాలనలో దశాబ్దాల తరబడి వెనుకబాటుకు గురైన తుంగతుర్తి నియోజకవర్గం నేడు సీఎం కేసీఆర్ ఆలోచనలు, జిల్లా మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి, తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ చొరవతో అన్ని రంగాల్లో
మండలంలోని తుంగతుర్తి గ్రామ పరిధిలోని రామన్నగూడెంలో రెండేండ్లకోసారి జరిగే ముత్యలమ్మ జాతర మంగళవారం వైభవంగా ప్రారంభమైంది. నాగార్జున సాగర్ ఎమ్మెల్యే నోముల భగత్కుమార్ అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్ప�
ఖాకీ యూనిఫాం అంటే యువతకు ఎంతో క్రేజ్. పోలీస్ ఉద్యోగం సాధించి సమాజ రక్షకులుగా నిలిచేందుకు పోటీపడుతుంటారు. అందుకే ఖాకీ కొలువుల కోసం జీవితాలను పణంగా పెట్టి ప్రాక్టీస్ చేస్తుంటారు.
నల్లగొండ : జిల్లాలోని పెద్దవూర మండలం తుంగతుర్తి వద్ద ఎయిర్ క్రాఫ్ట్ కూలిన ప్రాంతాన్ని ఢిల్లీ నుంచి వచ్చిన డీజీసీఏ(DGCA) సాంకేతిక బృందం పరిశీలించింది. అధికారుల బృందం పలు ఆధారాలు సేకరించింది. కాగా శనివారం జిల