ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వర్షాలు జోరుగా కురుస్తున్నాయి. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఏపీలోని అన్ని జిల్లాలు జలమయమయ్యాయి. ధవలేశ్వరం బ్యారేజీ వద్ద గేట్లను ఎత్తివేశారు. అటు తుంగభద్ర డ్యాంలోకి వరద
జోగులాంబ గద్వాల (అయిజ) : కర్ణాటకలోని తుంగభద్ర డ్యాంకు భారీగా వరద వచ్చి చేరుతున్నది. ఎగువన భారీ వర్షాలు కురుస్తుండటంతో డ్యాంలోకి వరద పోటెత్తుతున్నది. 1633 అడుగుల నీటి సామర్థ్యం కలిగిన టీబీలో ప్రస్తుతం 1618.87 అడు�
ఇన్ఫ్లో 16,332 క్యూసెక్కులు అవుట్ఫ్లో 357 క్యూసెక్కులు అయిజ, మే 25: కర్ణాటకలోని తుంగభద్ర డ్యాంకు వరద కొనసాగుతున్నది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో ప్రవాహం స్థిరంగా చేరుతున్నది. బుధవారం ఇన్ఫ్లో 16,332, అవ
Tungabhadra Dam: తుంగభద్ర జలాశయం నిండుకుండలా మారింది. ఎగువ ప్రాంతాల నుంచి వరద పోటెత్తడంతో తుంగభద్ర డ్యామ్ నీటితో నిండిపోయింది. తుంగభద్ర జలకళ సంతరించుకోవడంతో...