విశాఖ పెందుర్తిలో ఈ నెల 27 నుంచి చతుర్వేద హవనం నిర్వహిస్తున్నారు. ఐదురోజులపాటు ఈ కార్యక్రమాలు జరుగుతాయి. ఏర్పాట్లను టీటీడీ జేఈఓ సదాభార్గవి పరిశీలించారు.
TTD News | తిరుమలలో భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో సామూహిక కార్తీక దీపారాధన చేపట్టారు. విశేష సంఖ్యలో పాల్గొన్న భక్తులు ఒక్కసారిగా చేసిన కార్తీక దీపారాధనతో మైదానం వెలుగులతో నిండిపోయింది.
TTD News | కార్తీక వనభోజనాలను పురస్కరించుకుని తిరుమల శ్రీవారికి స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఆలయంలోని వైభవోత్సవ మండపంలో ఈ కార్యక్రమాన్ని కన్నుల పండువగా జరిపారు.
TTD News | తిరుచానూరులో కొలువైన శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాలను ఈ నెల 20 నుంచి 8 రోజులపాటు నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. వివిధ వాహనాల్లో మాడ వీధుల్లో ఊరేగుతూ అమ్మవారు భక్తులకు ద�
TTD news | తిరుమలలో వైభవంగా బాలకాండ అఖండ పారాయణం నిర్వహించారు. రామనామస్మరణంతో తిరుమల గిరులు మార్మోగాయి. వేద పండితులు అఖండ పారాయణ చేయగా.. భక్తులు వారిని అనుసరించి శ్లోక పారాయణం చేశారు.
TTD news | తిరుమల శ్రీవారిని దర్శించుకోలేని భక్తుల కోసం హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో టీటీడీ స్వామివారి వైభవోత్సవాలను నిర్వహిస్తున్నది. హైదరాబాద్లోని ఎన్టీఆర్ స్టేడియంలో ఇవాల్టి నుంచి ఐదు రోజుల పాటు ఈ ఉత
TTD News : తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. మంగళవారం రాత్రి కల్కి అవతారంలో అశ్వ వాహనంపై ఊరేగిన శ్రీవారు.. భక్తులను అనుగ్రహించారు. సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఎంతగానో అలరిం�
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. శనివారం నాటికి ఈ వేడుకలు ఐదవ రోజుకు చేరుకున్నాయి. శనివారం రాత్రి గరుడ వాహనసేవలో పాల్గొనేందుకు విశేష సంఖ్యలో..
సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీవారి స్నపనంలో విదేశీ పండ్లు ఆకర్శణగా నిలిచాయి. అలాగే, తొలిసారిగా రాగులతో చేసిన మాలలు విశేషంగా ఆకట్టుకున్నాయి. జపాన్ నుంచి ఆపిల్స్, మస్కట్ నుంచి ద్రాక్ష, కొరియా నుంచి �
తిరుమల శ్రీవారికి ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి పట్టు వస్త్రాలు సమర్పించారు. సాలకట్ల బ్రహ్మోత్సవాల నేపథ్యంలో స్వామి వారికి ప్రభుత్వం పట్టు వస్త్రాలు సమర్పించుకోవడం ఆనవాయితీగా వస్తున్నది.
మీనలగ్నంలో ధ్వజారోహణంతో సాలకట్ల బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరిగింది. విశేష సంఖ్యలో భక్తజనం హాజరై స్వామివారిని కనులారా తిలకించి పులకించిపోయారు. 9 రోజుల పాటు ఈ బ్రహ్మోత్సవాలు కొనసాగుతాయి.
అక్టోబరు 15 నుంచి యూకే, యూరప్ దేశాల్లో శ్రీనివాస కల్యాణాలు నిర్వహించేందుకు టీటీడీ సిద్ధమైంది. ఈ కల్యాణాలు అక్టోబర్ 15 నుంచి నవంబరు 13వ తేదీ వరకు కొనసాగనున్నాయి.
శ్రీనివాస సేతు ఫ్లైఓవర్ నిర్మాణ పనులను టీటీడీ ఈఓ ఏవీ ధర్మారెడ్డి గురువారం పరిశీలించారు. ఈ నెల 27వ తేదీన ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి చేతుల మీదుగా ఈ ఫ్లైఓవర్ను ప్రారంభించేందుకు...
తిరుమల కొండపై భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని కంపార్ట్మెంట్లు అన్నీ నిండిపోయాయి. ఎంటీవీ అన్నప్రసాద భవనం వరకు భక్తులు క్యూ లైన్లలో వేచి ఉన్నారు. శ్రీవారి దర్శనం కోసం...