పోలీస్ కానిస్టేబుళ్లకు పాత విధానంలోనే సెలవులు ఇవ్వాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కానిస్టేబుళ్లను వారాలపాటు కుటుంబాలకు దూరం చేయాలనుకోవడం సరిక
బీఆర్ఎస్ హయాంలో నియామకమైన 547మంది ఎస్సై శిక్షణార్థులు మరో పది రోజుల్లో తమ పాసింగ్ అవుట్ పరేడ్ను నిర్వహించనున్నారు. 2022 ఏప్రిల్లో 17,516 పోలీసు ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం పలు నో�
కానిస్టేబుల్ పరీక్షా ఫలితాల్లో ఉమ్మడి జిల్లా వాసులు ప్రతిభ చాటారు. పట్టుబట్టి కొలువు కొట్టారు. నిజామాబాద్ జిల్లాలో 648 మంది, కామారెడ్డిలో 403 మంది ఎంపికయ్యారు. ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత శిక్�
రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా 721 మందికి పోలీసు సేవా పతకాలను హోంశాఖ మంగళవారం ప్రకటించింది. రాష్ట్ర పోలీసు విభాగానికి చెందిన ఏసీబీ, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్, టీఎస్ఎస్పీ, అగ్నిమాపకశాఖ విభా�
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలమేరకు ఐదంచెల భద్రతను ఏర్పాటు చేయనున్నారు. నూతన సచివాలయానికి పటిష్టమైన భద్రతను అందిం�
పోలీసు శాఖ నుంచి 633 మంది అగ్నిమాపకశాఖ నుంచి 22 మంది మొత్తం15 మందికి శౌర్య పతకాలు హైదరాబాద్, జూన్ 2 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తమ సేవలందిస్తున్న పోలీస�
జూబ్లీహిల్స్, జనవరి 4 : శాంతిభద్రతల నిర్వహణ, నేరాల నియంత్రణలోనూ టీఎస్ఎస్పీ సిబ్బంది పాత్ర ఎంతో కీలకమని డీజీపీ మహేందర్రెడ్డి అన్నారు. నూతన సంవత్సర వేడుకలను పురస్కరించుకుని మంగళవారం టీఎస్ఎస్పీ కేంద్ర
హైదరాబాద్, డిసెంబర్ 6 (నమస్తే తెలంగాణ): తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్ (టీఎస్ఎస్పీ) ఐదేండ్ల(2016-2021) ప్రగతిపై డీజీపీ పట్నం మహేందర్రెడ్డి సోమవారం బుక్లెట్ విడుదల చేశారు. టీఎస్ఎస్పీలో అనేక రకాల సంస్క�