కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై ఆరు నెలలు గడిచినా ప్రజలకిచ్చిన హామీలు అమలు చేయకుండా కాలయాపన చేస్తూ కేసీఆర్ ప్రభుత్వంపై కాకిలెక్కలు చెబు తూ అబద్ధపు ప్రచారం చేస్తుందని ఎఫ్డీసీ మాజీ చైర్మన్, గజ్వేల్ నియ
అభివృద్ధ్దిలో తెలంగాణ రాష్ర్టాన్ని అగ్రగామిగా నిలిపిన బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్పై కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నదని, కేసీఆర్పై నిరాధార ఆరోపణలు చేయడం మ�
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కేసీఆర్పై బురదజల్లేందుకే ఫోన్ట్యాపింగ్ వ్యవహారాన్ని ముందుకు తెచ్చాయని, ఫోన్ట్యాపింగ్తో కేసీఆర్ ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రత�
ఎన్నికల హామీలు అమలు చేయకుండా అన్నివర్గాలను మోసం చేస్తున్న కాంగ్రెస్ సర్కారు రైతుల పాలిట శనిలా దాపురించిందని ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి విమర్శించారు. మంగళవారం వర్గల్ మండలం మైలారంల�
కార్యకర్తలకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి అన్నారు. మండలంలోని చౌదర్పల్లిలో ఇటీవల రోడ్డుప్రమాదంలో మృతిచెందిన బీఆర్ఎస్ సీనియర్ నేత బుడిగె శంకర్గౌడ్ కటుం�
అభివృద్ధిలో సిద్దిపేట జిల్లా అగ్రగామిగా నిలిచిందని ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి అన్నారు. మంగళవారం గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడా
రైతులకు మూడు గంటల కరెంటు కావాలా.. 24 గంటల నాణ్యమైన కరెంట్ ఇచ్చి మూడు పంటలు కొనే బీఆర్ఎస్ పార్టీ కావాల్నా అని ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి, రాష్ట్ర ఫుడ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఎలక్షన్రె
హ్యాట్రిక్ సీఎంగా కేసీఆరే ఎన్నికవుతారని, ఇది మన ఓటుతో మనం నిర్ణయించడం మన అదృష్టమని రాష్ట్ర అటవీ శాఖ అభివృద్ధి సంస్థ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి, హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మడుపు భూంరెడ్డి,
జగదేవ్పూర్ : మత్స్యకారుల ఆర్థికాభివృద్ధికి సీఎం కేసీఆర్ ఉచితంగా చేపల పిల్లలను పంపిణీ చేస్తున్నారని ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన మండల కేంద్రంలోని ఎల్లమ్మ ఆలయం వద్ద ఏ
రేవంత్ది ఓ డ్రామా కంపెనీ : వంటేరు ప్రతాప్రెడ్డి | రేవంత్రెడ్డిది ఓ డ్రామా కంపెనీ అని, జైకొట్టే వాళ్లు.. విసిల్ వేసే వాళ్లు ఆయన మనుషులే ఉంటారని రాష్ట్ర ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ (FDC) �
తూప్రాన్/రామాయంపేట : పండుగలను కలిసికట్టుగా జరుపుకోవాలని రాష్ట్ర అటవీశాఖ అభివృద్ధి సంస్థ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి అన్నారు. మంగళవారం తూప్రాన్ పట్టణంలోని బస్టాండ్ ఏరియాలో ప్రతిష్ఠించిన వినాయకు
ఆరోగ్యం క్షీణించింది అంతే.. ఎఫ్డీసీ చైర్మన్ ప్రతాప్రెడ్డి, గడా ప్రత్యేకాధికారి వెల్లడి గజ్వేల్ అర్బన్, మే 29: సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం ఎర్రవల్లి గ్రామంలో తల్లీకొడుకు కరోనాతో ఇబ్బంది పడుతున్న�