పాలిటెక్నిక్ డిప్లొమో కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన టీఎస్ పాలీసెట్-2025 కౌన్సిలింగ్ ప్రక్రియ మంగళవారం ప్రారంభమైంది. కాగా ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా రెండు ఫ్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల
పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే టీజీ పాలీసెట్ 2025 ప్రవేశ పరీక్ష మంగళవారం జరుగనుంది. నిర్వాహకులు నల్లగొండ జిల్లా కేంద్రంలో 11 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం 5,203 మంది విద్య
తెలంగాణ పాలిసెట్లో 84.20 శాతం మంది విద్యార్థులు అర్హత (TS POLYCET Results) సాధించారు. హైదరాబాద్లోని సాంకేతిక విద్యా భవన్లో పాలిసెట్ ఫలితాలను ఫలితాలను విద్యాశాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం విడుదల చేశారు.
TG Polycet | డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన పాలిసెట్ ప్రవేశ పరీక్ష ఫలితాలు సోమవారం విడుదల కానున్నాయి. విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం మధ్యాహ్నం 12 గంటలకు ఈ ఫలితాలను విడుదల చేస్తార�
పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్షను శుక్రవారం నిర్వహించడానికి విద్యాశాఖ అధికారులు సర్వం సిద్ధం చేశారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో ఐదు కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రభుత్వ పాలిటెక్నిక్ జూనియర్ కళాశాలలో 350, శా
TS POLYCET | సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పాలిటెక్నిక్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (TS POLYCET)ను వాయిదా వేస్తున్నట్లు సాంకేతిక విద్యాశాఖ పేర్కొంది. షెడ్యూల్ ప్రకారం మే 17న పాలీసెట్ నిర్వహించాల్సి ఉన్నది.
TS POLYCET | తెలంగాణలో ఇంజినీరింగ్, నాన్ ఇంజినీరింగ్, అగ్రికల్చర్ డిప్లొమా కోర్సుల్లో (పాలిటెక్నిక్) ప్రవేశాలకు సంబంధించి పాలిసెట్ కౌన్సెలింగ్ ఇటీవల నిర్వహించిన విషయం తెలిసిందే. తొలి విడతకు సంబంధించిన పాల
డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే టీఎస్ పాలిసెట్ ఫలితాలు విడుదలయ్యాయి. శుక్రవారం హైదరాబాద్ మాసబ్ట్యాంక్లోని సాంకేతిక విద్యాభవన్లో సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నవీన్మిట్టల్ ఫలితాలను
టీఎస్ పాలిసెట్ (TS POLYCET) ఫలితాలు విడుదలయ్యాయి. హైదరాబాద్ మాసబ్ట్యాంక్లోని సాంకేతిక భవన్లోని తన కార్యాలయంలో నవీన్ మిట్టల్ ఫలితాలను ప్రకటించారు. పరీక్షల్లో 82.7 శాతం ఉత్తీర్ణత నమోదైనట్లు వెల్లడించారు. 86.
తెలంగాణ పాలిసెట్-2023 (TS POLYCET) ఫలితాలు (Results) మరికాసేపట్లో విడుదల కానున్నాయి. ఉదయం 11 గంటలకు హైదరాబాద్ మాసబ్ట్యాంక్లోని తన కార్యాలయంలో సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నవీన్మిట్టల్ (Navin mittal) ఫలితాలను రిలీజ్ చేస్త�
టీఎస్ పాలిసెట్ ఫలితాలు ఈ నెలాఖరులో విడుదల చేస్తామని సాంకేతిక విద్యామండలి కార్యదర్శి డాక్టర్ శ్రీనాథ్ తెలిపారు. బుధవారం పాలిసెట్ పరీక్ష సజావుగా ముగిసిందని వెల్లడించారు. రాష్ట్రంలోని 296 కేంద్రాల్ల�