నూతన సంవత్సర వేళ డ్రగ్స్ వాడకాన్ని పూర్తిగా అరికట్టేందుకు తెలంగాణ స్టేట్ యాంటీ నార్కోటిక్ బ్యూ రో (న్యాబ్) గట్టి చర్యలు చేపట్టింది. తెలంగాణ వ్యాప్తంగా అన్ని కమిషనరేట్ల పరిధిలో డ్రగ్స్ టెస్టింగ్ క�
రాష్ట్రంలో గతేడాదితో పోలిస్తే 8.97 శాతం నేరాలు పెరిగాయని డీజీపీ రవిగుప్తా (DGP Ravi Gupta) అన్నారు. రోడ్డు ప్రమాదాలు ఒక శాతం తగ్గాయని చెప్పారు. కోర్డు శిక్షలు 41 శాతం, జీవిత ఖైదు 39 శాతం పెరిగాయని వెల్లడించారు.
మహారాష్ట్ర నుంచి వచ్చి హైదరాబాద్లో డ్రగ్స్ విక్రయించే ప్రయత్నం చేస్తున్న ఇద్దరితోపాటు మరొకరు కూడా తెలంగాణ స్టేట్ యాంటీ నార్కొటిక్ బ్యూరో(టీనాబ్) అరెస్టు చేసింది. టీనాబ్ ఎస్పీ గుమ్మి చక్రవర్తి కథ
హైదరాబాద్లో మరోసారి భారీగా గంజాయి (Ganja) పట్టుబడింది. ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం (Vijayanagaram) నుంచి మహారాష్ట్రకు (Maharashtra) లారీలో గంజాయిని తరలిస్తున్న ఐదుగురు సభ్యుల ముఠాను పోలీసులు అరెస్టు చేశారు.
కుటుంబ సభ్యులు కలిసి కొన్నేండ్లుగా గంజాయి దందా చేస్తున్నారు. ఈ గ్యాంగ్ను తెలంగాణ స్టేట్ యాంటీ నార్కొటిక్ బ్యూరో (టీ న్యాబ్) అరెస్ట్ చేసింది. డ్రగ్స్ దందాతో సంపాదించిన రూ.4 కో ట్ల విలువైన ఆస్తులు, నగద�