అధికార కాంగ్రెస్ పార్టీలో ఉత్తర తెలంగాణ పట్ల వివక్ష చూపుతున్నారన్న విమర్శ, వాదన చర్చనీయాంశంగా మారింది. రాష్ట్ర మంత్రివర్గ కూర్పులో ప్రస్తుతం దక్షిణ తెలంగాణవారిదే ఆధిపత్యం కాగా, ఉత్తర తెలంగాణవారికి నా
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలంలో మంత్రులకు నిరసన సెగ తగిలింది. మంత్రులు వస్తున్నట్టు తెలుసుకున్న సీతారామ ప్రాజెక్టు కాలువల నిర్మాణాల్లో సాగు భూములు కోల్పోయిన నిర్వాసితులు తమకు పరిహారం �
Telangana Ministers | రోడ్లు, భవనాలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మాతృమూర్తి వేముల మంజులమ్మ(Manjulamma) మరణం పట్ల రాష్ట్ర మంత్రులు హరీశ్ రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు, జగదీష్ రెడ్డి, తలసాని శ్రీనివాస్
National Unity Day | రాష్ట్ర వ్యాప్తంగా జాతీయ సమైఖ్యతా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. హైదరాబాద్లోని అసెంబ్లీ ప్రాంగణంలో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మండలి ఆవరణలో చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, సిద్దిపే�
TS Ministers | జిల్లాలోని పాలకుర్తి మండలం వల్మిడి (వాల్మీకి పురం) లో సీతారామచంద్ర స్వామి విగ్రహాల పున: ప్రతిష్ఠాపన, దేవాలయ పున: ప్రారంభ కార్యక్రమాలు మంత్రులు హరీశ్ రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, ఇంద�
తెలంగాణ పాటల కెరటం నేలకొరిగింది. తెలంగాణ ఉద్యమం, పునర్నిర్మాణంలో ప్రజల ఆకాంక్షకు నిలువెత్తు పతాకమై ఎగిసిన ఆ గళం ఇక సెలవంటూ మూగబోయింది. తెలంగాణ యువ గాయకుడు, రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ వేద సా�
రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు ఉమ్మడి వరంగల్లో వైభవంగా కొనసాగుతున్నాయి. బుధవారం తెలంగాణ వైద్య ఆరోగ్య దినోత్సవాన్ని ప్రజాప్రతినిధులతో కలిసి వైద్యులు, సిబ్బంది సంబురంగా జరుపుకొన్నారు.
తెలంగాణ ప్రభుత్వం ఆమెకు అందలం వేసింది. మహిళల ఆరోగ్యం, రక్షణ, సంక్షేమం, సాధికారత కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు. అన్ని రంగాల్లో రిజర్వేషన్లు కల్పించి ఆర్థిక భరోసా కల్పించార
Ambedkar | తెలంగాణ సచివాలయానికి పేరు పెట్టిన విధంగానే పార్లమెంట్(Parliament)కు కూడా అంబేద్కర్(Ambedkar) పేరును పెట్టాలని కేంద్రాన్ని రాష్ట్ర మంత్రులు(Ministers ) వేముల ప్రశాంత్రెడ్డి, ఎర్రబెల్ది దయాకర్రావు డిమాండ్ చేశారు.
హైదరాబాద్ : ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత బొజ్జల గోపాలకృష్ణా రెడ్డి మృతి పట్ల తెలంగాణ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, సత్యవతి రాథోడ్ సంతాపం తెలిపారు. ఈ సందర్భంగా వా
హైదరాబాద్ : సీపీఐ నేత నారాయణ సతీమణి వసుమతి అనారోగ్యంతో ఇవాళ తిరుపతిలో మృతి చెందారు. కొంతకాలంగా ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నారు. రేపు నగరి మండలం ఐనంబాకంలో అంత్యక్రియలు జరుగనున్నాయి. ఆమె మృతిపై తెలంగాణ రా�
శుభకృత్ నామ సంవత్సరంలో రాష్ట్ర ప్రజలందరికీ శుభాలు చేకూరాలని రాష్ట్ర మం త్రులు ఆకాంక్షించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్రం బంగారు తెలంగాణగా రూపుదిద్దుకుంటున్నదన్నారు. సంక్షేమ, అభివృద్ధి �
ధాన్యం కొనుగోలు అంశంపై ఢిల్లీ వెళ్లి వచ్చిన మంత్రులు శుక్రవారం ప్రగతిభవన్లో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావుతో సమావేశమయ్యారు. మూడు రోజుల ఢిల్లీ పర్యటన విశేషాలను సింగిరెడ్డి నిరంజన్రెడ్డి, గంగుల కమలా�