గతమెంతో ఘనకీర్తి అన్నట్టుగా ఉన్న రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరాన్ని ఉమ్మడి పాలనలో పాడియావులా వాడుకున్నారే తప్ప, అభివృద్ధిని పట్టించుకోలేదు. పైపై మెరుగులు దిద్ది ఏదో సాధించినట్టు డప్పు కొట్టుకున్నార�
రాష్ట్రంలో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమ (ఎంఎస్ఎంఈ)లకు సంబంధించిన కొత్త పాలసీని అమలు చేయకుండా ప్రభుత్వం ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను డైలమాలోకి నెట్టింది.
పరిశ్రమలకు అనుమతి మంజూరు ప్రక్రియలో అలసత్వానికి, అవినీతికి అవకాశం లేకుండా తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన టీఎస్ఐపాస్ (TS-iPASS) చట్టం దేశానికే మార్గదర్శకంగా నిలిచిందని ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) అన్నారు.
స్వపరిపాలనా ఫలాలనే కాదు.. సుపరిపాలనా సౌరభాలను సమాజంలోని ప్రతి వర్గానికి తెలంగాణ ప్రభుత్వం సగర్వంగా అందిస్తున్నదని మంత్రి కేటీఆర్ (Minister KTR) అన్నారు. తొమ్మిదేండ్ల తెలంగాణ (Telangana) ప్రస్థానంలో ఎన్నో చారిత్రక ని�
ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవతో పారిశ్రామిక ప్రగతిలో రంగారెడ్డి జిల్లా ముందంజలో ఉందని, అన్ని రంగాల్లో సమ్మిళిత అభివృద్ధితో దేశంలోనే నంబర్ వన్గా తెలంగాణ ఉందని విద్యాశాఖ మంత్రి స
ఉమ్మడి జిల్లాలో పారిశ్రామిక ప్రగతి పరిఢవిల్లుతున్నది. రోడ్ల విస్తరణ జరగడం, పరిశ్రమలకు నిరంతరం నాణ్యమైన విద్యుత్ సరఫరా అవుతుండడం, నీటి వనరులు అందుబాటులోకి రావడం, భూగర్భజలాలు ఉండడం వంటి అంశాలన్నీ పరిశ్�
తెలంగాణ వాళ్లకు వ్యవసాయం చేయటం చేతగాదన్న నోళ్లే, వాళ్లకు పరిపాలించుకోవటం కూడా చేతగాదని వెక్కిరించాయి నాడు. ఈ రెండు అపహాస్యాలను మళ్లీ నోరు కూడా తెరవకుండా భూస్థాపితం చేశారు కేసీఆర్. కరువు కాటకాల తెలంగాణ
TS-iPASS | రాష్ట్ర ప్రభుత్వం 2014లో ప్రవేశపెట్టిన టీఎస్ ఐపాస్ పథకం (తెలంగాణ పారిశ్రామిక విధానం) విజయవంతంగా పెట్టుబడులను ఆకర్షిస్తున్నది. భారత్లో పెట్టుబడుల గమ్యస్థానంగా తెలంగాణ రాష్ట్రం మరోసారి తనపేరును సా�
రంగారెడ్డి జిల్లా పారిశ్రామిక ప్రగతిలో ముందంజలో ఉన్నది. సకల వసతులు, మెరుగైన రవాణా సౌకర్యం ఉండడం, ప్రభుత్వం అన్ని విధాలా ప్రోత్సాహం అందిస్తుండడంతో ప్రముఖ సంస్థలు జిల్లాలో తమ బ్రాంచీలను నెలకొల్పేందుకు మ�
1. ఆర్థిక వ్యవస్థలో టేకాఫ్ స్టేజ్ అంటే? 1) ఎలాంటి మార్పులు లేని దశ 2) స్థిరమైన వృద్ధి ప్రారంభ దశ 3) ఆర్థిక వ్యవస్థ పతన ప్రారంభ దశ 4) ఆర్థిక వ్యవస్థపై అన్ని నియంత్రణలు తొలగించిన దశ 2. దేశంలో ఆర్థిక ప్రణాళికలు భారత ర�
జాతీయ సగటు కన్నా రెట్టింపు వృద్ధిరేటు పెట్టుబడుల్లో 80% రిపీట్ ఇన్వెస్ట్మెంట్ కరోనా సంక్షోభ కాలంలోనూ అదే జోరు కేసీఆర్ నాయకత్వంలో సమగ్ర అభివృద్ధి తెలంగాణ ప్రపంచ పెట్టుబడులకు గమ్యం మంత్రి కే తారక రామా
టీఎస్ఐపాస్ ద్వారా అర్హులందరికీ అవకాశాలు పరిశ్రమల అధికారులతో సమీక్ష నిర్వహించిన మేడ్చల్ జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి మేడ్చల్, మార్చి 16(నమస్తే తెలంగాణ): మేడ్చల్ జిల్లాలో మరిన్ని పరిశ్రమల ఏర్పాటుకు