TS Assembly | గవర్నర్ వద్ద పెండింగ్లో ఉన్న బిల్లుల్లో రెండింటిని మళ్లీ అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. ఈ మేరకు ప్రభుత్వ నిర్ణయాన్ని మంత్రి మండలి సోమవారం ఆమోదించింది.
TS Cabinet Meeting | ఈ ఏడాది జూన్ 2వ తేదీలోగా సెక్రటేరియట్, అమరవీరుల స్మారక చిహ్నాలకు ప్రారంభోత్సవం చేయనున్నట్లు మంత్రి హరీశ్రావు తెలిపారు. సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఇవాళ కేబినెట్ సమావేశమైన విషయం తెలిసిందే. దాదాప�
TS Cabinet Meeting | ప్రభుత్వ భూములను ఆక్రమించుకొని నివాసం ఏర్పాటు చేసుకున్న వారికి ప్రభుత్వం మరోసారి అవకాశం కల్పించింది. ఆయా ఇండ్ల నిర్మాణానికి మరోసారి గడువును పొడిగించింది. కటాప్ డేట్ నెల రోజుల పాటు రిలాక్సేషన్ ఇ
TS Cabinet Meeting | రాష్ట్రంలోని పలు సాగునీటి ప్రాజెక్టులకు రాష్ట్ర కేబినెట్ ఆమోదముద్ర వేసింది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన గత ఆరు గంటలుగా సమావేశం కొనసాగుతున్నది. ఇరిగేషన్ శాఖపై కేబినేట్ సుదీర్ఘంగా చర్చించిన
cm kcr | సిద్ధిపేట జిల్లా ములుగులోని ‘ఫారెస్ట్ కాలేజ్ అండ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్’ (ఎఫ్సీఆర్ఐ)లో బీఎస్సీ ఫారెస్ట్రీ (హానర్స్) నాలుగేండ్ల డిగ్రీ కోర్సు ద్వారా అత్యున్నత ప్రమాణాలతో కూడిన క్వాలిఫైడ్ ఫారెస్ట
TS Cabinet Meeting | ప్రైవేటు పాఠశాలలు, జూనియర్, డిగ్రీ కాలేజీల్లో ఫీజుల నియంత్రణకు, వచ్చే ఏడాది నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం బోధనకు కొత్త తేవాలని కేబినెట్ నిర్ణయించింది. ఈ సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగ�
TS Cabinet Meeting | ఏ పరిస్థితులపైనా ఎదుర్కొనేందుకు సిద్ధం : మంత్రి హరీశ్రావు
హైదరాబాద్ : రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన సోమవారం ప్రగతిభవన్లో తెలంగాణ కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. సమావేశంలో
హైదరాబాద్ : సీఎం కేసీఆర్ అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ప్రగతిభవన్లో కొనసాగుతున్నది. సమావేశం ప్రారంభమైన అనంతరం రాష్ట్ర ప్రజారోగ్యం, వైద్యసేవలకు సంబంధించిన హెల్త్ డిపార్ట్మెంట్ సన్నద్ధత, అ�
హైదరాబాద్ : ఈ నెల 16వ తేదీ నుంచి దళిత బంధు పథకం ప్రారంభం కానుంది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఆదివారం జరిగిన రాష్ట్ర కేబినెట్ సమావేశం ఈ మేరకు నిర్ణయించింది. దళిత బంధు ప్రారంభానికి రాష్ట్ర ప్రభుత్వ�
హైదరాబాద్ : సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతిభవన్లో జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ముగిసింది. మంత్రివర్గ భేటీ సుదీర్ఘంగా ఏడు గంటల పాటు కొనసాగింది. సమావేశంలో వర్షాలు, పంటలు, సాగునీటి లభ్యత, ఎరువులు, ఇతర �
హైదరాబాద్ : నూతన జిల్లాలు, కొత్త జోన్ల వారీగా ఖాళీల గుర్తింపునకు రాష్ట్ర మంత్రివర్గం ఆదేశించింది. కొత్త జోనల్ వ్యవస్థ, నూతన జిల్లాల ప్రకారంగా అన్ని రకాల ఉద్యోగుల విభజన జరగాలని, తద్వారా జిల్లాల వారీ�
హైదరాబాద్ : పారిశ్రామిక, ఈ కామర్స్, సేవా రంగాలలో రాష్ట్రం దినదినాభివృద్ధి సాధిస్తున్న నేపథ్యంలో అందుకనుగుణంగా లాజిస్టిక్స్ రంగాన్ని ప్రోత్సహించాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. సీఎం కేసీఆర్ న�
హైదరాబాద్ : రాష్ట్రంలో ధాన్యం దిగుబడి రోజు రోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను పెద్ద ఎత్తున స్థాపించాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయించింది. రాష్ట్ర వ్యాప్తంగా మొదటి దశలో కనీసం 10 జోన్