రాష్ట్ర శాసనసభ ఎన్నికల నగారా మోగింది. ఎన్నికల షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం విడుదల చేసింది. నవంబర్ 3న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయనుండగా, అదే రోజు నుంచి శాసనసభ స్థానాలకు నామినేషన్లు స్వీకర�
తెలంగాణలో బీఆర్ఎస్కు తిరుగులేదు, పార్టీ బలం చెక్కుచెదరలేదు అని తేలింది. త్వరలో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వెలువడనున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రజలు బీఆర్ఎస్ పక్షానే ఉన్నట్టు రెండు జాతీయ మీడియా సంస్థలు
దశాబ్ద కాలంలో గతంలో ఎన్నడూ లేని విధంగా కరీంనగర్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశామని.. ప్రజలు మరోసారి ఆశీర్వదిస్తే మళ్లీ గెలిచి అభివృద్ధిని కొనసాగిస్తామని బీఆర్ఎస్ అభ్యర్థి, రాష్ట్ర బీస
Hyderabad | ఓటర్ల జాబితాలో ఎలాంటి లోపాలు లేకుండా చూడటంపై ఎన్నికల కమిషన్ దృష్టిసారించింది. ఒకే ఇంటి నంబర్, బై నంబర్తో అధిక సంఖ్యలో నమోదైన ఓట్లను మరోసారి పరిశీలించి, అనర్హులను తొలగిస్తున్నది.
Lasya Nanditha | కర్ణాటక సంగీతం అంటే ప్రాణం. కచేరీ చేయాలని కోరిక. కానీ, నాన్న సాయన్న ఆదేశంతో ప్రజా జీవితంలోకి వచ్చింది. జయాపజయాలకు అతీతంగా ప్రజల మధ్యన నిలిచింది, జన హృదయాలు గెలిచింది. తండ్రి హఠాన్మరణంతో పెద్ద దిక్కు�
వచ్చేది ఎన్నికల కాలమని, ఈ సమయంలో కల్లబొల్లి మాటలు చెప్పి అవసరానికి తగ్గట్టుగా రంగులు మార్చే వాళ్లు వస్తుంటారని, ప్రజలు వాళ్ల మాటలు నమ్మొద్దని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ సూచించారు.
‘సీఎం కేసీఆర్ చలువతో రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసే అవకాశం దక్కింది. మూడోసారి కూడా కేసీఆర్ టికెట్ ఇచ్చారు. ఈ సారి హ్యాట్రిక్ విజయం సాధించి.. మరోసారి అసెంబ్లీలో అడుగుపెడతా.
గెలిచేది మనమే..వచ్చేది మనమే.. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఎక్కడ చూసినా ఇదే ఒరవడి కనిపిస్తున్నది. గులాబీ అధినేత కేసీఆర్ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను ప్రకటించడంతో ఒక్కసారిగా రాజకీయ పరి
కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి సాక్షాత్తు సీఎం కేసీఆర్ పోటీ చేస్తుండడంతో ప్రతిపక్ష పార్టీల పరిస్థితి ఆగమ్యగోచరంగా మారింది. బీఆర్ఎస్ ప్రకటించిన జాబితాలో సీఎం కేసీఆర్ పేరుండడంతో కామారెడ్డి