సీఎం కేసీఆర్ను నిజామాబాద్ రూరల్, బోధన్ ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, మహ్మద్ షకీల్ ఆమేర్ మంగళవారం హైదరాబాద్లో మర్యాదపూర్వకంగా కలిశారు.
శాసనసభ ఎన్నికల్లో మరోసారి అవకాశం కల్పించడంపై కృతజ్ఞతలు తెలిపారు. వారి వెంట ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్రెడ్డి ఉన్నారు.