Bihar polls | బీహార్ (Bihar) లో రెండో దశ అసెంబ్లీ ఎన్నికల (Assembly elections) పోలింగ్కు సర్వం సిద్ధమైంది. మొదటి దశలో 121 స్థానాల్లో పోలింగ్ జరుగగా.. మిగిలిన 122 స్థానాలకు రెండో దశలో పోలింగ్ నిర్వహించనున్నారు. ఈ దశలో మొత్తం 1302 మంది అ�
Delhli Elections | ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాకు పరాజయం ఎదురైంది. జంగ్పురా అసెంబ్లీ స్థానం నుంచి పోటీపడిన ఆయన ఊహించని రీతిలో ఓటమిని ఎదుర్కొన్నారు.
Lok Sabha Elections | రేపు లోక్సభ ఎన్నికల ఆరో విడత పోలింగ్ జరగనుంది. ఈ పోలింగ్ కోసం కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. ఆరో విడతలో దేశవ్యాప్తంగా 8 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లోని 58 లోక్
వచ్చేది ఎన్నికల కాలమని, ఈ సమయంలో కల్లబొల్లి మాటలు చెప్పి అవసరానికి తగ్గట్టుగా రంగులు మార్చే వాళ్లు వస్తుంటారని, ప్రజలు వాళ్ల మాటలు నమ్మొద్దని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ సూచించారు.
ఎందుకంటే కేసీఆర్ నాయకత్వంపై వారికున్న నమ్మకం అలాంటిది. ఆయన కూడా తాను చేపట్టిన మంచి పథకాలే తన పార్టీని గెలిపిస్తాయని పూర్తి విశ్వాసంతోనే ఎన్నికల బరిలోకి త్వరగా దిగారు. దమ్మున్న నాయకుడు కాబట్టే ధైర్యంగ�
గెలిచేది మనమే..వచ్చేది మనమే.. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఎక్కడ చూసినా ఇదే ఒరవడి కనిపిస్తున్నది. గులాబీ అధినేత కేసీఆర్ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను ప్రకటించడంతో ఒక్కసారిగా రాజకీయ పరి
మరోసారి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశం కల్పించినందుకు సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటానని ఎక్సైజ్, క్రీడల శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. మహబూబ్నగర్ అసెంబ్లీ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్�
రాష్ట్రంలో బీఆర్ఎస్ హ్యాట్రిక్ విజయం ఖాయమని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ స్వగృహంలో మంగళవారం విలేకరుతో మాట్లాడారు. పదేండ్ల కాలంలో తెలంగాణ రాష్ట్రం ఎంతో పురో�