తెలంగాణ గ్రామాలు యావత్ దేశానికే ఆదర్శం టీఆర్ఎస్ పాలనలో సకల సదుపాయాల కల్పన తాగునీరు, రోడ్లు, వీధిదీపాలు, వైకుంఠధామాలు ప్రతి పంచాయతీకి ట్రాలీ, ట్యాంకర్తో ట్రాక్టర్ పచ్చదనం కోసం గ్రామాల్లో ప్రత్యేక గ�
రాష్ట్రంలో మొత్తం 27వేల ఆక్సిజన్ బెడ్లు దవాఖానల్లోని ప్రతి పడకకూ ఆ సౌకర్యం కరోనా మహమ్మారి గుణపాఠం నేర్పింది వైద్య వసతులను మెరుగు పరుస్తున్నాం హైదరాబాద్ నలువైపులా 4 హాస్పిటల్స్ అసెంబ్లీలో ముఖ్యమంత్ర�
నాటిన మొక్కలు బతుకకుంటే ఉద్యోగాలు పోతయని చెప్పినం మొక్కల్లో 90% చక్కగా బతికినయి అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్, అక్టోబర్ 7 (నమస్తే తెలంగాణ): మొక్కలు నాటాలని, బతికించాలని విన్నపం చేస్తే వింటలే�
మంత్రి ఐకే రెడ్డి | సీఎం కేసీఆర్ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘తెలంగాణకు హరితహారం’ కార్యక్రమానికి అంతర్జాతీయంగా ఎంతో గుర్తింపు, ప్రశంసలు దక్కాయని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు.
ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి | మక్తల్ నియోజకవర్గ కేంద్రం నుంచి నారాయణపేట జిల్లా కేంద్రానికి ఉన్న ఆర్ అండ్ బీ రహదారి అధ్వాన స్థితికి చేరుకుందని వెంటనే పనులు చేపట్టాలని మక్తల్ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి కో�
ఎమ్మెల్యే వెంకటేశ్వర్రెడ్డి | జిల్లాలోని దేవరకద్ర నియోజకవర్గ కేంద్రంలో డిగ్రీ కాలేజీ లేనందున వేల మంది విద్యార్థులు మహబూబ్నగర్ జిల్లా కేంద్రానికి, వనపర్తి జిల్లా కేంద్రానికి వెళ్లి చదవాల్సిన పరిస్థ�
TS Assembly | హైదరాబాద్లో చేపట్టిన వ్యూహాత్మక రహదారి అభివృద్ధి ప్రాజెక్టు ప్రస్తుత దశపై శాసనసభలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సమాధానం ఇచ్చారు. హైదరా�
TS Assembly | రాష్ట్రంలో గొర్రెల పంపిణీతో రూ. 10 కోట్ల సంపదను సృష్టించామని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ స్పష్టం చేశారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా గొర్రెల పంపిణీపై సభ్యులు అడి�
అసెంబ్లీలో ఎమ్మెల్యే రేఖానాయక్ అందరిచే కంటతడి పెట్టించారు. తాను చదువుకునే రోజుల్లో పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో గుర్తు చేసుకుని భావోద్వేగానికి లోనయ్యారు.
ఎల్లుండి సమాధానం ఇవ్వనున్న ప్రభుత్వం హైదరాబాద్, మార్చి 19 (నమస్తే తెలంగాణ): అసెంబ్లీ, శాసనమండలిలో శనివారం బడ్జెట్పై చర్చించనున్నారు. ఉభయ సభలు ఉదయం 10 గంటలకు ప్రారంభంకానున్నాయి. సభ ప్రారంభంకాగానే ప్రశ్నోత�