ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఎన్నికల ముందు కాంగ్రెస్ సర్కార్ ఇచ్చిన పాత పెన్షన్ పథకాన్ని అమలు చేయకుంటే పోరాటం తప్పదని పీఆర్టీయూ టీఎస్ జిల్లా అధ్యక్షుడు గుండు కృష్ణమూర్తి హెచ్చరించారు. బుధవారం జిల్లా కేంద్రంలో
Number Plate | మనచుట్టూ లక్షల్లో వాహనాలు రోడ్లపై చక్కర్లు కొడుతుంటాయి. వాటి నంబర్ ప్లేట్లు విభిన్న రకాలుగా దర్శనమిస్తాయి. వాటిని నిరంతరం చూస్తాం. కానీ వాటి వెనక ఉన్న మతలబు ఏమిటో అర్థం కాదు? నంబర్ ప్లేట్లు ఎన్ని �
TG | తెలంగాణ సంక్షిప్త పదాన్ని టీఎస్ బదులుగా టీజీగా మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సీఎస్ శాంతికుమారి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. జీవోలు, నోటిఫికేషన్లు, నివేదికలు, లెటర్ హెడ్�
రాష్ట్ర మంత్రిమండలి నేడు భేటీ (Cabinet Meeting) కానుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సెక్రటేరియట్లో మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రారంభంకానుంది. ఈ సమావేశంలో వాహనాల రిజిస్ట్రేషన్ను ప్రస్తుతమున్న టీఎస్కు బదులు టీజీగా
శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులకు సంబంధించి 15 ఔట్లెట్లను కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ)కి అప్పగించడంపై రాష్ట్ర ప్రభుత్వం విచిత్ర వాదన చేస్తున్నది. ఒక వైపు ప్రాజెక్టులను అప్పగి�
‘నమస్తే తెలంగాణ’ చెప్పిందే నిజమైంది. శ్రీశైలం, నాగార్జునసాగర్ ఉమ్మడి ప్రాజెక్టులకు సంబంధించి 15 ఔట్లెట్లను తెలంగాణ సర్కారు కేంద్రానికి అప్పగిస్తున్నదని, ఈ మేరకు ఉభయ తెలుగు రాష్ర్టాలు అంగీకరించాయని జ�
రాష్ట్ర ఆవిర్భావం తర్వాత 2014 నుంచి ఇప్పటి వరకు విద్యుత్తు ఉత్పత్తి కంపెనీలతో రాష్ట్ర విద్యుత్తు పంపిణీ సంస్థ (డిసం)లు కుదుర్చుకున్న అన్ని రకాల విద్యుత్తు కొనుగోలు ఒప్పందా (పీపీఏ)లపై సమగ్ర అధ్యయనం జరిపి ని�
రాష్ట్ర అడ్వకేట్ జనరల్గా హైకోర్టు సీనియర్ న్యాయవాది ఏ సుదర్శన్రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు న్యాయశాఖ కార్యదర్శి ఆర్ తిరుపతి శనివారం జీవో 636 జారీ చేశారు. ఏజీగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఆయన నియామ
మూడు రాష్ర్టాలకు 105 టీఎంసీలను కేటాయిస్తూ తుంగభద్ర బోర్డు (టీబీ) సమావేశంలో నిర్ణయించారు. ఈ ఏడాది వర్షాభావ పరిస్థితులతో ఆర్డీఎస్ ఆయకట్టుకు 3.224 టీఎంసీలు కేటాయించారు. గురువారం కర్ణాటకలోని తుంగభద్ర జలాశయం అత�
ఐదు లక్షలకు లోబడి ఆదాయమున్న ఆలయాల నిర్వహణను దేవాదాయ, ధర్మాదాయ చట్టం నుంచి మినహాయింపు ఇవ్వాలనే వ్యవహారంపై ప్రభుత్వ వాదన తెలపాలని హైకోర్టు కోరింది. ఆ ఆలయాలను అనువంశిక ధర్మకర్తలు, ఆలయ వ్యవస్థాపకులు, వీరు ల�
వీధి వ్యాపారులకు రుణాలు అందించడంలో తెలంగాణ రాష్ట్రం అగ్రభాగాన నిలిచింది. ఇప్పటివరకు మొత్తం మూడు విడతల్లో రుణాలను పంపిణీ చేయగా, అన్ని విడతల్లోనూ తెలంగాణకు చెందిన నగరాలు, పట్టణాలు మెరుగైన స్థానాలను సొంత�
రైతులకు నష్టం కలిగించే నకిలీ విత్తనాల సరఫరాదారులపై ఉక్కుపాదం మోపాలని, నకిలీ విత్తనాల సరఫరాను పూర్తిగా అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి ఆదేశించారు. పోలీస్ టాస్క్ఫోర
కేంద్రం అనాలోచిత నిర్ణయాల వల్ల తమకు తీవ్ర నష్టం వాటిల్లిందని పెట్రోలియం డీలర్లు ఆందోళన బాట పట్టారు. పెట్రోలియం ధరలను అకస్మాత్తుగా తగ్గించడం వల్ల తాము భారీ నష్టాన్ని చవిచూడాల్సిన పరిస్థితి తలెత్తిందని