భావ వ్యక్తీకరణలో భాష కీలకం. అట్లాగే భాషణలో కూడా భాష కీలకమే. భాష అంటేనే ఓ భావనా పటిమ. ఇటీవల టీఆర్ఎస్ ప్లీనరీ వేదికపై, ముగింపు సమావేశంలో సీఎం కేసీఆర్ చేసిన భాషణలో భాష అత్యంత రమణీయమై, ప్రాధాన్యాన్ని సంతరిం�
ఆయన వ్యూహం అనూహ్యం. ఆ మార్గం దుర్గమం. ఆ అడుగు జాడల్లో నడుస్తూ ఉంటే అప్పటివరకూ అసాధ్యమన్న వారిలో కూడా ఆశ చిగురించటం మొదలవుతుంది. అది క్రమంగా ఆత్మవిశ్వాసం అవుతుంది. తుఫాను సృష్టించే ప్రజా ఉద్యమం మహోత్తుంగ త
అస్సీ.. బీస్.. ఫార్ములాతో దేశంలో 80 శాతం మంది హిందువులు, 20 శాతం మంది ముస్లింలు ఉన్నారని చెప్పుకొని ఓట్లు అడిగిన బీజేపీ ప్రభుత్వం ఇప్పటి వరకు ప్రజలకు చేసింది ఏమీ లేదని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి విమర్�
‘ఒక రాష్ట్రం గురించి అడ్వైర్టెజ్మెంట్ విన్న. అందులో మహిళలు మాట్లాడుతరు. స్వయం సహాయక సంఘాలు పెట్టుకున్నం. అందుకే ఇప్పుడు రెండుపూటలా తింటున్నం. గ్రూపు లేకపోతే ఒకపూటే తిండి.. అనేది దాని సారాంశం. ఒక మిత్రున
హైదరాబాద్ : తెలంగాణలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి టీఆర్ఎస్దే విజయమని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. టీఆర్ఎస్ ప్లీనరి ముగింపు సందర్భంగా దేశ రాజకీయాలు, టీఆర్ఎస్ పాత్ర తదితర అంశాలపై స్పందించ�
హైదరాబాద్ : దేశంలో అన్ని వనరులున్నా.. వాటిని వినియోగించుకునే పద్ధతి లేదని సీఎం కేసీఆర్ అన్నారు. టీఆర్ఎస్ ప్లీనరి ముగింపు కార్యక్రమంలో మాట్లాడారు. దేశంలో మూస ధోరణిలో మూస రాజకీయాలు నడుపుతున్నారని, దేశ�
హైదరాబాద్ : దేశానికి ప్రత్యామ్నాయ రాజకీయ ఎజెండా కావాలని సీఎం కేసీఆర్ అన్నారు. హెచ్ఐసీసీలో టీఆర్ఎస్ ప్లీనరి ముగింపు సమావేశంలో కీలక ఉపన్యాసం చేశారు. రాబోయే రోజుల్లో కీలకపాత్ర పోషించనున్నట్లు ప్రకటి
హైదరాబాద్ : దళితుల జీవితాల్లో దళిత బంధు ఒక నవశకం అని టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ స్పష్టం చేశారు. టీఆర్ఎస్ ప్లీనరీ వేదికగా బాల్క సుమన్ మాట్లాడుతూ.. దేశంలో అత్యంత వెనుబడిన జాతి దళిత జాతి అని
హైదరాబాద్ : భిన్న మతాలు, భిన్న కులాలు, భిన్న వర్గాలు, భిన్న సంస్కృతుల సమహారంగా భారత్ ఉందని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. అందమైన పూలబోకేలా ఉన్న భారతదేశాన్ని కాపాడాలంటే
హైదరాబాద్ : తెలుగు వారి చరిత్ర తిరిగి చూస్తే ఓ వాస్తవం మన కళ్ల ముందు కనబడుతుంది. దశాబ్దాల చరిత్రలో ఎంతో మంది రాజకీయ పార్టీలు పెట్టినా, ఎన్నో ప్రయత్నాలు చేసినా.. ఇద్దరే మహానుభావులు చరిత్ర�