హైదరాబాద్ : టీఆర్ఎస్ పార్టీ 21వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు హైదరాబాద్లోని హెచ్ఐఐసీలో బుధవారం ఘనంగా జరిగాయి. టీఆర్ఎస్ ప్లీనరీకి టీఆర్ఎస్ ఎన్నారై కోఆర్డినేటర్ మహేష్ బిగాలతో పాటు వివిధ దేశాల ఎన్నారై ప
హైదరాబాద్ : ఈ దేశం సరైన పద్ధుతుల్లో ముందుకు పోవాలంటే.. రాజ్యాంగం ఉన్నది ఉన్నట్టుగా అమలు కావాలంటే, అంబేద్కర్ స్ఫూర్తి నిజం కావాలంటే, మౌలికమైనటువంటి మార్పులు చేర్పులు చేసుకుని అద్భుతమైన ప్రత్యా�
హైదరాబాద్ : ఈ దేశానికి, ప్రపంచానికే దళితబంధు పథకం ఆదర్శం కాబోతోందని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు. దిశ దశ లేని అయోమయ పరిస్థితుల్లో ఉన్న తెలంగాణ.. ఈ రెండు దశాబ్�
Minister Niranjan reddy | భారతదేశాన్ని పరిపాలించే ఏ దేశమైనా రైతు సంక్షేమానికి అధిక ప్రాధాన్యమివ్వాలని, కేంద్రంలోని బీజేపీ సర్కార్ మాత్రం దీనికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నదని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. పెట్టుబ�
హైదరాబాద్ : దేశంలో మతం, కులం పేరిట రాజకీయాలు చేస్తున్న పార్టీలపై ముఖ్యమంత్రి కేసీఆర్ ధ్వజమెత్తారు. ఈ దేశానికి కావాల్సింది కత్తుల కొట్లాటలు, తుపాకుల చప్పుళ్లు కాదు.. కరెంట్, సాగునీరు, తాగునీరు, ఉద�
హైదరాబాద్ : ఈ దేశానికి కావాల్సింది రావాల్సింది రాజకీయ ఫ్రంట్లు కాదు.. ఇవేం సాధించలేవు.. ఇవాళ దేశానికి కావాల్సింది ప్రత్యామ్నాయ ఎజెండా. ఒక అద్భుతమై ప్రగతి పథంలో తీసుకెళ్లే ఎజెండా కావాలి. ఆ సిద్ధాం
హైదరాబాద్ : ఈ దేశంలో 65 వేల టీఎంసీల నీరు పుష్కలంగా ఉండగా.. రాష్ట్రాల మధ్య నీటి యుద్ధాలు ఎందుకు ఉత్పన్నమవుతున్నాయని సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. టీఆర్ఎస్ ప్లీనరీ వేదికగా సీఎం కేసీఆర్ దేశంలోని నీటి
MP K Keshava rao | దేశంలో జరుగుతున్న దారుణాలపై సీఎం కేసీఆర్ యుద్ధం ప్రకటించడం శుభసూచకమని ఎంపీ కే కేశరావు అన్నారు. జాతీయ స్థాయిలో కూడా తెలంగాణ తరహా అభివృద్ధి నమూనా అమలు చేయాలంటే కేసీఆర్ లాంటి సమర్థ నేత మరో పోరాటాని
హైదరాబాద్ : భారతదేశంలోని పలు రాష్ట్రాల్లో కరెంట్ కోతలతో ప్రజలు, రైతులు ఇబ్బందులు పడుతున్నారని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ నిర్వాకం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని కేసీఆర్ స
హైదరాబాద్ : టీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ కంచుకోట అని ముఖ్యమంత్రి కేసీఆర్ తేల్చిచెప్పారు. టీఆర్ఎస్ ప్లీనరీ సందర్భంగా కేసీఆర్ ప్రసంగించారు. టీఆర్ఎస్ పార్టీ 21 వసంతాలు పూర్తి చేసుకుని 22వ ఏట అడుగుపెడుతున�
హైదరాబాద్ : టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ ప్రాంగణానికి ముఖ్యమంత్రి కేసీఆర్ చేరుకున్నారు. ప్లీనరీ సభా వేదిక వద్ద ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ పార్టీ జెండాను సీఎం కేసీఆర్ ఆవిష్కరించారు. అనంతరం తెలంగాణ అమర�
నేడు ఉదయం తొమ్మిదిలోపు హైటెక్స్కు చేరుకోవాలి రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్ నల్లగొండ, ఏప్రిల్ 26 : తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భవించి 21 సంవత్సరాలు పూర్తవుతున్న నేపథ్యంలో బుధవారం హైదరాబాద్లోని హ�