TRS Bhavan | బీఆర్ఎస్ ఆవిర్భావం సందర్భంగా తెలంగాణ భవన్లో లక్ష్మీ పూజ ఘనంగా నిర్వహించారు. పూజలో ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొని వేదపండితుల ఆశీర్వాదం తీసుకున్నారు. సీఎంతోపాటు జేడీఎస్ చీఫ్ కుమారస్వామి, స్పీక�
తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) పేరును భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)గా మారుస్తూ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు తీసుకొన్న నిర్ణయానికి కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) ఆమోదం తెలిపింది. ఈ మే�
యాదగిరిగుట్ట పట్టణంలో అన్ని హంగులతో టీఆర్ఎస్ నూతన భవనం సిద్ధమవుతున్నదని ప్రభుత్వ విప్, స్థానిక ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్రెడ్డి తెలిపారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ చేతు�
ఢిల్లీ టీఆర్ఎస్ భవన్ పనులు మొదలు ప్రారంభించే అవకాశమిచ్చిన సీఎం కేసీఆర్కు ధన్యవాదాలు: మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి 22,300 చదరపు అడుగులలో నిర్మాణం జీ ప్లస్ త్రీ భవనం.. మొదటి అంతస్థులో అధ్యక్షుడి చాంబర్.
హైదరాబాద్ : టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ భవన్లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో ఆవిర్భావ వేడుకలు ఘనంగా జిరిగాయి. మంత్రి కేటీఆర్ పార్టీ జెండాను ఆవిష్కరించిన అనంతర
Minister Errabelli | కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎరువుల ధరలు దించేదాకా మా ఆందోళన కొనసాగుతుంది . కేంద్రం వెంటనే పెంచిన ధరలు తగ్గించాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు డిమాండ్ చేశారు.
ఖమ్మం: మహిళలు అభివృద్ధి చెందాలంటే ప్రతీ ఒకరూ చదువుకోవాలని ప్రోత్సహించి వారి అభివృద్ధికి కృషి చేసిన మహానీయురాలు సావిత్రిబాయి పూలే అని పలువురు టీఆర్ఎస్ పార్టీ నాయకులు, ప్రజా ప్రతినిధులు కొనియాడారు. సోమవ�
ఖమ్మం: హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో శుక్రవారం జరిగిన తెలంగాణ రాష్ట్ర సమితి విస్త్రృత స్థాయి సమావేశంలో ఎంఎల్సీ తాతా మధు పాల్గొన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా స్థానిక సంస్థల కోటా నుంచి ఎంఎల్సీ అభ్యర్థిగ�
వినోద్ కుమార్ | దేశంలో ప్రాంతీయ పార్టీలు చాలా బలంగా ఉన్నాయి. బీజేపీ దేశంలోని అన్ని రాష్ట్రాలకు విస్తరించలేదు. బీజేపీ ప్రాంతీయ పార్టీలపై దాడి చేయాలని ప్రయత్నం చేస్తోందని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బో�
వెల్లివిరిసిన సంబురాలు | తెలంగాణ భవన్తో పాటు ఎన్నికలు జరిగిన ఐదు జిల్లాల్లో టీఆర్ఎస్ శ్రేణుల సంబురాలు అంబరాన్నంటాయి. పార్టీ నాయకులు, కార్యకర్తలు పటాకులు కాల్చి, స్వీట్లు పంచుకొని ఉత్సాహంగా ఆడిపాడార�
టీఆర్ఎస్ ద్వి దశాబ్ది ఉత్సవాలు | టీఆర్ఎస్ పార్టీ ద్వి దశాబ్ది ఉత్సవాల పై తెలంగాణ భవన్ శుక్రవారం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రులు ఎర్రబెల్లి దయాకర
ఖమ్మం : ఖమ్మం నగరంలోని తెలంగాణ భవన్లో బుధవారం ఘనంగా వాల్మీకి జయంతి వేడుకలు జరిగాయి. యంబీసీ కమిటీ ఆధ్వర్యంలో వాల్మీకి చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా టిఆర్ఎస్ ఖమ్మం నగర ఉపాధ�
TRS presidency | తెలంగాణ రాష్ట్ర సమితి రాష్ట్ర అధ్యక్షుడిగా కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుని ప్రతిపాదిస్తూ తెలంగాణ భవన్లో ఆదివారం మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాష్ట్ర కమిటీ సభ్యులు నామినేషన్లు దాఖల�