భారత యువ షట్లర్లు త్రిసా జాలీ-గాయత్రి గోపీచంద్ ద్వయం హాంకాంగ్ బ్యాడ్మింటన్ టోర్నీ ప్రిక్వార్టర్స్కు చేరింది. బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ (బీడబ్ల్యూఎఫ్) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వరల్డ్ టూర�
సింగపూర్ బ్యాడ్మింటన్ ఓపెన్లో భారత యువ జోడీ గాయత్రి గోపీచంద్, త్రిసా జాలీ సంచలనం సృష్టించింది. గురువారం జరిగిన మహిళల డబుల్స్ పోరులో గాయత్రి, త్రిసా ద్వయం 21-9, 14-21, 21-15తో ప్రపంచ రెండో ర్యాంకర్ జోడీ బేక్ �
భారత మహిళల బ్యాడ్మింటన్ డబుల్స్ జోడీ త్రిసా జాలీ-గాయత్రి గోపీచంద్ స్విస్ ఓపెన్ సూపర్-300 బ్యాడ్మింటన్ టోర్నీలో తొలి రౌండ్లోనే చుక్కెదురైంది. మంగళవారం జరిగిన పోరులో భారత జోడీ14-21, 14-21 స్కోరుతో ఇండోనేష
ఆల్ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్లో భారత షట్లర్లు పుల్లెల గాయత్రి గోపీచంద్-త్రిసా జాలీ జంట ఓటమి పాలైంది. అద్వితీయ ప్రదర్శనతో సెమీఫైనల్ వరకు వచ్చిన భారత జోడీ.. టైటిల్కు రెండడుగుల దూరంలో నిల�
భారత యువ షట్లర్లు గాయత్రి గోపిచంద్-త్రిసా జాలీ జోడీ సంచలన ప్రదర్శన కొనసాగుతున్నది. స్టార్ ఆటగాళ్లంతా ఇంటిబాట పట్టిన ప్రతిష్ఠాత్మక ఆల్ఇంగ్లండ్ చాంపియన్షిప్లో ఈ జంట వరుస విజయాలతో సెమీఫైనల్కు దూస�
ఇండియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత్ పోరాటం ముగిసింది. డిఫెండింగ్ చాంపియన్ లక్ష్యసేన్, స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ ప్రిక్వార్టర్స్లోనే ఇంటి బాటపట్టగా.. సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్ట�