ఆదివాసీల హక్కుల సాధనకై ఆదివాసీలందరూ ఏకం కావాలని మాజీ ఎంపీపీ కొండ్రు మంజు భార్గవి, మాజీ జడ్పీటీసీ కొమరం హనుమంతరావు అన్నారు. శనివారం అక్షర సమిద స్వచ్ఛంద సంస్థ సహకారంతో ప్రపంచ ఆదివాసి దినోత్సవాన్ని ఆళ్ల�
‘మధ్య భారతదేశంలోని అడవిని చుట్టుముట్టిన 30 వేల భద్రతా బలగాలను వెనక్కి రప్పించాలి.. ఆదివాసీల జీవించే హకుకు రక్షణ కల్పించాలి.. సైనిక క్యాంపులను ఎత్తివేసి, ప్రజాస్వామ్యాన్ని రక్షించండి’ అని కేంద్ర ప్రభుత్వ�
Maoist Jagan | ఆదివాసీ ప్రజల హక్కుల పరిరక్షణకు పూర్తి బాధ్యత మంత్రి సీతక్క వహించాలని మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి జగన్ గురువారం ఒక లేఖలో పేర్కొన్నారు.
గిరిజనుల హకుల కోసం అహర్నిశలు శ్రమించిన మహోన్నత వ్యక్తి మాజీ ఎమ్మెల్యే బానోత్ మదన్లాల్ అని ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ కొనియాడారు. ఆదివారం ఖమ్మం నియోజవర్గ కేంద్రంలోన
గిరిజన విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో లగచర్లలోని గిరిజన కుటుంబాలను పరామర్శించేందుకు వెళ్తున్న గిరిజన విద్యార్థి సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి మూడ్ బాలాజీనాయక్, భారతీయ గోర్ బంజారా పోరాట సమితి రాష్ట్ర అధ�
గిరిజనుల హక్కుల సాధన కోసం జల్ జంగిల్ జమీన్ నినాదంతో నిజాం సర్కార్తో పోరాడి అసువులుబాసిన విప్లవయోధుడు, గిరిజనుల ఆరాధ్య దైవం కుమ్రంభీం అని, ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని భద్రాచలం ఐటీడీఏ పీవ�
గిరిజన హక్కుల కోసం గళమెత్తిన కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఈ దేశానికి నిజమైన యజమానులు ఆదివాసీలేనని అన్నారు. భూమి, అడవిపై హక్కులను గిరిజనులకు అందించాలని నొక్కిచెప్పారు. తాను దేశవ్యాప్త�
గిరిజనుల హక్కుల సాధన కోసం అందరూ ఐక్యం కావాలని గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ముడావత్ ధర్మానాయక్, జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్యా వీరభద్రం పిలుపునిచ్చారు.