ట్రై కార్పొరేషన్ల (జీహెచ్ఎంసీ, ఎంఎంసీ, సీఎంసీ) పరిధిలో విలీనమైన 27 పురపాలికలకు సంబంధించిన బిల్లుల చెల్లింపులో కమిషనర్లు కీలక నిర్ణయం తీసుకున్నారు. జీహెచ్ఎంసీ పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఏర్పడిన కొత్త జో
ట్రై కార్పొరేషన్ల (జీహెచ్ఎంసీ, ఎంఎంసీ, సీఎంసీ)కు ఇంధన సెగ తగిలింది. అంతర్జాతీయంగా నెలకొన్న యుద్ధ వాతావరణ నేపథ్యంలో ఇంధన కొరత జనాలను వేధిస్తుండగా.. తాజాగా కార్పొరేషన్ సంస్థలకు తాకింది.
ట్రై కార్పొరేషన్ల పరిధిలో ఆస్తిపన్ను బకాయిదారులకు ప్రవేశపెట్టిన ఓటీఎస్ పథకానికి యాజమానుల నుంచి ఆశించిన స్థాయిలో స్పందన లభించడం లేదు. సుమారు 1000 కోట్ల రూపాయల బకాయిలను వసూలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్