గ్రేటర్ హైదరాబాద్ పౌరులపై ప్రభుత్వం మరో పన్నుల పిడుగు వేయడానికి సిద్ధమైంది. ఇప్పటి వరకు ఉన్న ‘వార్షిక అద్దె విలువ’ స్థానంలో.. ఇకపై క్యాపిటల్ వ్యాల్యూ’ ఆధారంగా ఆస్తి పన్నును లెకించనున్నారు. ట్రై కార్ప
అధికారుల నిర్లక్ష్యం.. ఇంజినీరింగ్ విభాగం పర్యవేక్షణ లోపం వెరసి ట్రైకార్పొరేషన్ల పరిధిలోని పలు కాలనీల ప్రజలకు శాపంగా మారింది. కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నా.. లక్ష్యం నీరుగారిపోతున్నది.
ట్రై కార్పొరేషన్లలో పార్కుల నిర్వహణ బాధ్యతలను మహిళ స్వయం సహాయక సంఘాలకు కేటాయింపు నగరంలో చర్చనీయంశంగా మారింది. ఈ నిర్ణయంతో ట్రై కార్పొరేషన్లలో క్షేత్రస్థాయిలో సాధ్యమేనా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయ
ట్రై కార్పొరేషన్ల పరిధిలోని పలు కీలక ప్రభుత్వ సంస్థల్లో విజిలెన్స్ (నిఘా) విభాగాల పనితీరు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. జీహెచ్ఎంసీ, జలమండలి లాంటి ప్రతిష్టాత్మక శాఖల్లో అధికారుల అవినీతి, అక్రమాలకు �
ట్రై కార్పొరేషన్ల (జీహెచ్ఎంసీ, ఎంఎంసీ, సీఎంసీ) పరిధిలో విలీనమైన 27 పురపాలికలకు సంబంధించిన బిల్లుల చెల్లింపులో కమిషనర్లు కీలక నిర్ణయం తీసుకున్నారు. జీహెచ్ఎంసీ పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఏర్పడిన కొత్త జో
ట్రై కార్పొరేషన్ల (జీహెచ్ఎంసీ, ఎంఎంసీ, సీఎంసీ)కు ఇంధన సెగ తగిలింది. అంతర్జాతీయంగా నెలకొన్న యుద్ధ వాతావరణ నేపథ్యంలో ఇంధన కొరత జనాలను వేధిస్తుండగా.. తాజాగా కార్పొరేషన్ సంస్థలకు తాకింది.
ట్రై కార్పొరేషన్ల పరిధిలో ఆస్తిపన్ను బకాయిదారులకు ప్రవేశపెట్టిన ఓటీఎస్ పథకానికి యాజమానుల నుంచి ఆశించిన స్థాయిలో స్పందన లభించడం లేదు. సుమారు 1000 కోట్ల రూపాయల బకాయిలను వసూలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్