కాంగ్రెసోళ్లు కర్షకులపై కుట్రలు చేస్తూనే ఉన్నరు. మరో పిడుగు వేయడానికి మన ముందుకొస్తున్నరు. రైతన్నలపై ఆర్థిక భారం మోపడానికి రెడీ అవుతున్నరు. టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డేమో వ్యవసాయానికి మూడు గంటల కరెంటే
సీఎం కేసీఆర్ ప్రభుత్వం వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్తు ఇచ్చి రైతుల కష్టాలను తొలగిస్తే పీసీసీ అధ్యక్షుడికి కండ్లు మండుతున్నాయని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నా రు. అందుకే మూడు గంట�
వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ దండుగ అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలపై జిల్లా రైతులు భగ్గుమన్నారు. రైతాంగానికి మూడు గంటల విద్యుత్ చాలనడం పట్ల ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మంగళవార�
రైతులకు మూడు గంట లు విద్యుత్ సరిపోతుందని కాంగ్రెస్ నేత రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ రైతులు , బీఆర్ఎస్ శ్రేణులు మంగళవారం జిల్లా వ్యాప్తంగా నిరసన వ్యక్తం చేశారు. హాలియాలో 167 జాతీయ రహదారిపై
కాంగ్రెస్ పార్టీలో ఉనికి కోసం పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి చేపట్టిన ‘హాథ్ సే హాథ్ జోడో’ యాత్రకు పార్టీలోని సీనియర్లు దూరం గా ఉంటున్నారు. ‘హాథ్ సే హాథ్ జోడో’ ఇప్పుడు చేతులు కలవని యాత్రగా కనిపిస్తున్న�
మొగుడు తిట్టినందుకు కాదు...తోడి కోడలు చూసిందనే బాధ అన్నట్లుగా ఉంది టీపీసీసీ ప్రస్తుత పరిస్థితి. తమ వార్ రూమ్పై పోలీసులు దాడి చేసి హార్డ్ డిస్కులను పట్టుకెళ్లినందుకు కాంగ్రెస్ నేతలకు బాధ లేదట. అందులో �
అమేథీలో ఓడి కేరళకు పారిపోయిండు కాంగ్రెస్ పార్టీ నాయకులు నోరు అదుపులో పెట్టుకోవాలి ప్రభుత్వ విప్ బాల్కసుమన్ హెచ్చరిక బండి సంజయ్వి బట్టేబాజ్ మాటలు యువతకు ఉపాధినిచ్చే చరిత్ర మాది పెడదోవ పట్టించే చర�