Vyapam Sacm | దాదాపు పదేండ్ల క్రితం మధ్యప్రదేశ్లో చోటుచేసుకున్న వ్యాపం కుంభకోణం దేశ రాజకీయాల్ని తీవ్రంగా కుదిపేసింది. ఉద్యోగ నియామకాల్లో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయని అధికార బీజేపీపై ఆరోపణలు వెలువడ్డాయి. త�
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ (డీఏవో) పరీక్షలో ఇద్దరు టాపర్లతో పాటు మరికొందరిని తమ కస్టడీకి అప్పగించాలని సిట్ కోరింది.
పదోతరగతి ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు టాపర్లుగా నిలిచారు. బాలికలు అత్యధిక ఉత్తీర్ణత సాధించి తమ సత్తాను చాటుకున్నారు. జడ్చర్ల నియోజకవర్గంలో మొత్తం 49 జెడ్పీ హైస్కూల్స్లలో 2,615మంది పరీక్షలు రాయ
JEE Advanced | దేశం మొత్తం ఎదురు చూస్తున్న జేఈఈ ఫలితాలు విడుదలయ్యాయి. ఐఐటీ ఖరగ్పూర్ విడుదల చేసిన ఈ ఫలితాల్లో ఓపెన్ కేటగిరీలో ఢిల్లీ ఐఐటీకి చెందిన మృదుల్ అగర్వాల్
నలుగురికి 100 పర్సంటైల్ దేశవ్యాప్తంగా 17 మందికే మూడో విడుత ఫలితాలు విడుదల న్యూఢిల్లీ, ఆగస్టు 6 (నమస్తే తెలంగాణ): మూడో విడత జేఈఈ మెయిన్ పరీక్షా ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. తెలంగాణ నుంచి నలుగురు విద్యార్థ