గత ఏడాదికాలంగా భారతీయ వినోదరంగంలో డిజిటల్ ఓటీటీల ప్రాభవం బాగా పెరిగింది. లాక్డౌన్ నియంత్రిత పరిస్థితుల్లో ఇంటిపట్టునే కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ను అందించే వేదికలుగా ప్రతి గడపకు ఓటీటీలు చేరువయ�
నాగశౌర్య కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘వరుడు కావలెను’. లక్ష్మీసౌజన్య దర్శకురాలు. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. రీతూవర్మ కథానాయిక. ఈ సినిమా చివరి షెడ్యూల�
తెలుగు చలన చిత్ర పరిశ్రమలో అతిపెద్ద నిర్మాణ సంస్థల్లో ఒకటిగా పేరు తెచ్చుకున్న సురేష్ ప్రొడక్షన్స్ ‘ఎస్పీ మ్యూజిక్’ పేరుతో సంగీత పరిశ్రమలోకి అడుగుపెట్టింది. ఈ సందర్భంగా నిర్మాత సురేష్బాబు మాట్లా�
‘కెరీర్ ప్రారంభం నుండి నేను భిన్నమైన సినిమాలకే ప్రాధాన్యత ఇచ్చాను. కథకు నేను సరిపోతానని భావించిన సినిమాలే చేస్తూ వచ్చాను. భవిష్యత్లో కూడా వైవిధ్యమైన సినిమాలే చేస్తాను. రెగ్యులర్ పాత్రల్లో కూడా ఛాలె�
ఈ ఏడాది ‘రెడ్’ సినిమా విజయంతో మంచి ఉత్సాహంతో ఉన్నారు హీరో రామ్. తాజాగా ఆయన లింగుస్వామి దర్శకత్వంలో తెలుగు, తమిళ బాషల్లో ఓ చిత్రాన్ని చేయబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా కథ తనకు బాగా నచ్చిందని రామ్ గు�
తెలుగు ఇండస్ట్రీలో 40 ఏళ్లుగా తనకంటూ ప్రత్యేక ప్రస్థానం కొనసాగిస్తున్న నటుడు అలీ. చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలుపెట్టి ఇప్పటివరకు దాదాపు 900 సినిమాల్లో నటించాడు ఈయన.
తెలుగు ఇండస్ట్రీలో రాజమౌళి ఎప్పుడెప్పుడు కథ చెబుతాడా అని చాలామంది స్టార్ హీరోలు కళ్లు కాయలు కాచేలా వేచి చూస్తున్నారు. ఆయనతో సినిమా అంటే ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అని అందరికీ తెలుసు.