కొందరు నటులు అంతే. చరిత్రలో నిలిచిపోయే సినిమాలతో పరిచయం అవుతారు.. కానీ ఆ సినిమా తర్వాత చరిత్రలో ఒకరిగా నిలిచిపోతారు కానీ గుర్తింపు మాత్రం తెచ్చుకోరు. అలాంటి
తెలుగు ఇండస్ట్రీలో సీక్వెల్ సినిమాలు రావడం చాలా అరుదు. దానికితోడు ఇక్కడ కొనసాగింపు అంతగా కలిసి రాలేదు. చిరంజీవి లాంటి హీరోలు చేసిన కూడా ప్రేక్షకులు తిప్పి కొట్టారు.
ప్రభాస్ ఎక్కడ.. సమంత ఎక్కడా..? ఈ ఇద్దరికి ఎక్కడ పోలిక ఉందబ్బా అనుకుంటున్నారు కదా..? ప్రభాస్ హీరోగా దూసుకుపోతున్నాడు. మరోవైపు సమంత కూడా హీరోయిన్ గా టాప్ ప్లేస్ లో ఉంది.
ఒక్క హిట్.. ఒకే ఒక హిట్ తో పూరి జగన్నాథ్ మళ్ళీ పూర్తిగా ఫాంలోకి వచ్చేసాడు. ఇస్మార్ట్ శంకర్ సినిమా తర్వాత ఈయన జోరు పెంచాడు. ఆయనలో కాన్ఫిడెన్స్ లెవల్స్ కూడా బాగా పెరిగాయి.
చిన్న పాత్రలతో కెరీర్ ప్రారంభించి సోలో హీరోయిన్ గా బిజీగా మారిపోతుంది వరంగల్ భామ ఈషా రెబ్బా. ఈ బ్యూటీ త్వరలోనే ఒట్టు సినిమాతో మాలీవుడ్ కు ఎంట్రీ ఇస్తోంది.
చిరంజీవి కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘ఆచార్య’. సామాజిక ఇతివృత్తానికి కమర్షియల్ హంగులను జోడించి తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రామ్చరణ్ ముఖ్య పాత్రలో నటించనున్నారు. ఈ సినిమా�
కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ డైరెక్షన్ లో కమల్ హాసన్ నటిస్తోన్న చిత్రం విక్రమ్. మేకర్స్ ప్రీ ప్రొడక్షన్ ఫార్మాలిటీస్ ను పూర్తి చేసే పనిలో ఉన్నారు.