రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం అపోలో హాస్పిటల్లో చికిత్స తీసుకుంటున్నాడు. ఈయన త్వరగా కోలుకోవాలని మెగా అభిమానులతో పాటు సాధారణ జనం కూడా కోరుకుంటున్నారు. ఎలాంట�
seetimaarr first day collection | గోపీచంద్, తమన్నా జంటగా సంపత్ నంది తెరకెక్కించిన మాస్ ఎంటర్టైనర్ సీటీమార్. వినాయకచవితి సందర్భంగా భారీ అంచనాలతో విడుదలైన ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ వచ్చింది. రొటీన్గానే ఉందనే టాక్ వచ్చినా క�
కేవలం తెలుగు ఇండస్ట్రీ కాదు.. మొత్తం సౌత్ ఇండస్ట్రీ అంతా ఇప్పుడు సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదం గురించి మాట్లాడుకుంటుంది. ఆయన ఎలా ఉన్నాడు అంటూ సోషల్ మీడియాలో అందరూ అడుగుతున్నారు. బాగున్నాడని వైద్యులు చెబు�
మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదంలో గాయపడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కొద్ది సేపటి క్రితం అపోలో వైద్యులు హెల్త్ బులిటెన్ విడుదల చేయగా, సాయి �
మెగా హీరో సాయి ధరమ్ తేజ్ శుక్రవారం రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. స్పోర్ట్స్ బైక్ పై ప్రయాణిస్తున్న క్రమంలో ఆయన బైక్ స్కిడ్ అయి ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం జరిగిన వెంటనే సాయిధరమ్తేజ
మెగా హీరో సాయిధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. శుక్రవారం రాత్రి స్పోర్ట్స్ బైక్పై వెళ్తున్న ఆయన ప్రమాదవశాత్తూ కిందపడిపోయాడు. జూబ్లీ హిల్స్ రోడ్డు నంబర్ 45 కేబుల్ బ్రిడ్జ్ మార్గంలో ఐ�
Nithiin31 | ఎలాంటి హీరోకైనా మాస్ ఇమేజ్ తెచ్చుకోవాలని ఉంటుంది. ఒక్కసారి ఆ ఇమేజ్ వచ్చిందంటే.. ముందు సినిమా ఫలితంతో సంబంధం లేకుండా ఓపెనింగ్స్ వస్తాయి. తన కమర్షియల్ రేంజ్ పెంచుకుంటాడు. అందుకే తెలుగు ఇండస్ట్రీలో మా�
bigg boss 5 | బిగ్ బాస్ షో మొదలై అప్పుడే వారం రోజులు కావస్తోంది. తొలి వారం ఆరుగురు సభ్యులు ఇంటి నుంచి బయటికి వెళ్లడానికి నామినేషన్స్లో ఉన్నారు. వచ్చిన తొలి వారంలోనే కొందరు కంటెస్టెంట్స్ గొడవలు పడుతూనే ఉన్నారు. ప
మహేశ్ బాబు హీరోగా గీత గోవిందం ఫేమ్ పరశురామ్ తెరకెక్కిస్తున్న సినిమా సర్కారు వారి పాట. కెరీర్లో తొలిసారి మహేశ్ బాబు లాంటి స్టార్ హీరోతో పని చేస్తున్నాడు పరశురామ్. ఈ మధ్యే మహేశ్ బాబు పుట్టినరోజు సందర్�
Republic | కొందరు హీరోయిన్లకు వయసు అవుతుందేమో కానీ క్రేజ్ మాత్రం అలాగే ఉంటుంది. సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ విషయంలోనూ ఇదే వర్తిస్తుంది. ఈమె కూడా ఇప్పటికీ అదే దూకుడు చూపిస్తుంది. 50 ఏళ్ల వయసులో కూడా కుర్ర భామలతో
చాలా రోజుల తర్వాత టాలీవుడ్లో సినిమాల సందడి కనిపించింది. వినాయక చవితి సందర్భంగా ఒకేసారి అర డజను సినిమాలు విడుదలయ్యాయి. అందులో కొన్ని ఓటీటీలో.. మరికొన్ని థియేటర్లో వచ్చాయి. అందులో మరీ ముఖ్యంగా అందరి చూపు