‘తెలుగు సినీ సమస్యలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ప్రాధేయపడొద్దని సినిమా పెద్దలకు చెబుతున్నా. డిమాండ్లను నెరవేర్చుకోవడం మనహక్కు. తెలుగు చిత్రపరిశ్రమపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీరు మారకపోతే ఎలా మార్�
సందీప్ కిషన్, నేహా శెట్టి జంటగా ప్రముఖ రచయిత కోన వెంకట్ స్క్రీన్ ప్లే అందిస్తూ.. నిర్మించిన సినిమా గల్లీ రౌడీ. బాబీ సింహా లాంటి నేషనల్ అవార్డ్ విన్నింగ్ యాక్టర్ కూడా ఇందులో ఉన్నాడు. సెప్టెంబర్ 17 న విడుదలైన ఈ
తెలుగు ప్రేక్షకులకు ఆదిత్య మ్యూజిక్ ఛానల్తో ప్రత్యేకమైన అనుబంధం ఉంది. ఎందుకంటే ఆదిత్య మ్యూజిక్ అనేది ఒక ఎమోషన్. గత మూడు దశాబ్దాలుగా పాటల సామ్రాజ్యంలో మకుటం లేని మహారాజుగా వెలిగిపోతుంది. టెక్నికల్గా ఎ�
సీనియర్ హీరోలకు హీరోయిన్లు దొరకడమే ఇప్పుడు కష్టం అయిపోయింది. వాళ్లకు కథలు ఈజీగానే దొరుకుతున్నాయి కానీ.. జోడి మాత్రం అంత ఈజీగా దొరకడం లేదు. మరీ ముఖ్యంగా చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్ లాంటి హీరోల�
చాలా మందికి తెలుసో తెలియదో కానీ సెప్టెంబర్ 25 తెలుగు ఇండస్ట్రీకి పూర్తిగా బ్లాక్ డే. ఎందుకంటే వరసగా రెండు సంవత్సరాలలో ఇద్దరు ప్రముఖులు అదే రోజు కన్నుమూశారు. 2019 సెప్టెంబర్ 25న వేణు మాధవ్ మరణించాడు.. ఆ తర్వాత ఏ�
Love story movie collections |చాలా రోజుల తర్వాత తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ బాక్సాఫీస్ కూడా దద్ధరిల్లిపోయింది. ఓవర్సీస్ మార్కెట్ తెలుగు సినిమాకు ఇంక కలేనా అనుకుంటున్న తరుణంలో నాగ చైతన్య, సాయి పల్లవి నటించిన లవ్ స్టో�
varun doctor | ఈ మధ్య కాలంలో తెలుగు హీరోలు తమిళ ఇండస్ట్రీకి.. తమిళ హీరోలు తెలుగు ఇండస్ట్రీకి రావడం కామన్ అయిపోయింది. మొన్నటి వరకు డబ్బింగ్ సినిమాలతో దండయాత్ర చేసిన తమిళ హీరోలు.. ఇప్పుడు వరుసగా తెలుగులో స్ట్రెయిట్ స
అజయ్ భూపతి.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఎందుకంటే మూడేళ్ల కింద ఆర్ఎక్స్100 అనే సినిమాతో బాక్సాఫీసు దగ్గర సంచలన విజయం అందుకొన్నాడు ఈ దర్శకుడు. ఈ సినిమాను విజయ్ దేవరకొండ, శర్వానంద్ సహా ఇంకా చాలా మంద
ఇది ఒకరో ఇద్దరో కాదు.. చాలామంది అంటున్న మాట. నాలుగేళ్ల కింద ఫిదా సినిమా విడుదలైనప్పుడు చాలామందికి సాయిపల్లవి పిచ్చి పట్టుకుంది. ఎక్కడి నుంచి వచ్చింది రా బాబు ఈ పిల్ల.. ఇలా ఉంది.. స్క్రీన్పై ఇలా మ్యాజిక్ చేస�
Anushka Shetty | అనుష్క శెట్టి పెళ్లి గురించి అభిమానులు ఎంతగానో వేచి చూస్తున్నారు. ఎందుకంటే ఈమె వయసు 40కి చేరువైంది. అప్పుడెప్పుడో 2005లో సూపర్ సినిమాతో ఇండస్ట్రీకి వచ్చింది అనుష్క. దాదాపు 50 సినిమాల వరకు నటించింది. తెల�
మాలీవుడ్ హీరో దుల్కర్ సల్మాన్ ( Dulquer Salmaan)టాలీవుడ్ డైరెక్టర్ హను రాఘవపూడి (Hanu Raghavapudi )తో కలిసి సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. లెఫ్టినెంట్ రామ్ గా వస్తున్న ఈ చిత్రంలో మృణాళ్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్త�
సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ గత 10 రోజులుగా అపోలో హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉన్నాడు. ఆయన ఆరోగ్యం గురించి ఎప్పటికప్పుడు వైద్యులు చెబుతూనే ఉన్నారు. అయినా కూడా అభిమానుల్లో ఏదో తెలియని ఆందోళన కనిపిస్తుంది. �