మహిళా ప్రధాన చిత్రాలతో తనకంటూ ప్రత్యేక పంథాను సృష్టించుకుంది అగ్ర కథానాయిక నయనతార. గత కొంతకాలంగా తెలుగు సినిమాకు దూరంగా ఉంటున్న ఈ భామ తాజాగా చిరంజీవి సరసన నటించే అవకాశం సొంతం చేసుకుంది. చిరంజీవి కథానాయక
‘ఈ ఏడాది విడుదలవుతున్న నా మూడో చిత్రమిది. ఓ వినూత్నమైన కథను దర్శకుడు అద్భుతంగా డీల్ చేశారు. కొత్త జోనర్స్లో సినిమాలు చేస్తూ ప్రేక్షకులకు చేరువకావాలని ప్రయత్నిస్తున్నా’ అని అన్నారు యువ కథానాయకుడు తేజ �
టాలీవుడ్లో ఆర్ ఆర్ ఆర్ (రౌద్రం రణం రుథిరం) పేరుతో భారీ బడ్జెట్ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ చిత్రాన్ని అంతర్జాతీయ స్థాయిలో �
నేచురల్ స్టార్ నాని నటించిన తాజా చిత్రం శ్యామ్ సింగరాయ్. చివరిగా టక్ జగదీష్ చిత్రంతో ప్రేక్షకులని పలకరించిన నాని ఇప్పుడు శ్యామ్ సింగరాయ్ అంటూ పలకరించబోతున్నాడు. టాక్సీవాలా సినిమాతో మం�
కొరియోగ్రాఫర్గా తన ప్రస్థానం మొదలు పెట్టిన నటరాజ్ మాస్టర్.. బిగ్ బాస్ షోతో మంచి ఆదరణ తెచ్చుకున్నాడు. సీజన్ 5లో పాల్గొన్న ఆయన ఉన్న నాలుగు వారాలు తెగ సందడి చేశాడు. అయితే తన భార్య ఏడు నెలల గర్బ�
ప్రస్తుతం టాలీవుడ్లో మల్టీ స్టారర్ ట్రెండ్ నడుస్తుంది. స్టార్ హీరోలు సైతం మల్టీ స్టారర్ చిత్రాలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ‘మిర్చి’ వంటి సూపర్ హిట్ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన రచయిత క�
2013లో విడుదలైన బాలీవుడ్ చిత్రం ‘మద్రాస్కేఫ్’తో కథానాయికగా అరంగేట్రం చేసింది ఢిల్లీ సొగసరి రాశీఖన్నా. ఆ తర్వాత దక్షిణాది బాట పట్టిన ఆమె తెలుగు, తమిళ భాషల్లో గ్లామర్ పాత్రలతో యువతరం ఆరాధ్యనాయికగా మార
నరేన్, దీపాలిశర్మ జంటగా నటించిన చిత్రం ‘ఊరికి ఉత్తరాన’. వనపర్తి వెంకటయ్య, రాచాల యుగంధర్ నిర్మాతలు. సతీష్ అండ్ టీమ్ దర్శకత్వం వహించారు. రేపు ఈ చిత్రం విడుదలకానుంది. ఈ సందర్భంగా బుధవారం హైదరాబాద్లో చి