Pawan Kalyan | మెగా ఫ్యాన్స్ ఎప్పట్నుంచో ఎదురుచూస్తున్న మల్టీస్టారర్ మొదలైంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ ప్రధాన పాత్రల్లో ఓ మల్టీస్టారర్ మొదలైంది. వినోదయ సిత్తం అనే చిత్రాని
Anushka Shetty | కొందరు హీరోయిన్ల కెరీర్ను కొన్ని సినిమాలు డిసైడ్ చేస్తుంటాయి. అలా అనుష్క కెరీర్ను దారుణంగా డిసైడ్ చేసిన సినిమా సైజ్ జీరో. ఏ ముహూర్తంలో ఆ సినిమాకు సైన్ చేసిందో తెలియదు కానీ అప్పట్నుంచి ఇప్పటి వరక�
Krithi Shetty ‘ఉప్పెన’ చిత్రంతో యువతరాన్ని ఒక్కసారిగా తనవైపుకు తిప్పుకుంది మంగళూరు సోయగం కృతిశెట్టి. అయితే ఆ సినిమా తర్వాత టాలీవుడ్లో ఈ భామ ప్రయాణం అంత సాఫీగా సాగలేదు. గత ఏడాది ఆమెకు చేదు జ్ఞాపకాల్ని మిగిల్చిం�
BalaKrishna-Taraka Ratna | నిన్న మొన్నటి వరకు బాలకృష్ణ (Balakrishna) అంటే కోపిష్టి, ఆయన దగ్గరికి వెళ్తే కొడతాడు, తిడతాడు అని ఏవేవో వార్తలు వచ్చేవి. కానీ ఆయన్ని దగ్గరగా చూసిన వాళ్లు మాత్రం ‘బాలయ్య ఎంత మంచివాడు’ అంటూ కథలు కథలుగా చెబ�
Tarakaratna | నందమూరి కుటుంబంలోనే కాదు.. అభిమానుల్లోనూ ఊహించని షాక్ తారకరత్న మరణం. ఆయన అస్వస్థతకు గురైన రోజే గుండె ఆగిపోయిందని.. 45 నిమిషాల తర్వాత మళ్లీ కొట్టుకుందని అందరూ చెప్పడంతో అప్పట్నుంచే ఆయన ఆరోగ్యంపై అనుమా�
GG Krishna Rao | తెలుగు సినిమా ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ ఎడిటర్, నిర్మాత జి.జి కృష్ణారావు (87) (GG Krishna Rao) కన్నుమూశారు. మంగళవారం ఉదయం బెంగళూరులో తుదిశ్వాస విడిచారు. ఆయన మృతిపై పలువురు సినీ ప్రముఖులు, అభ�
Dadasahebl Phalke Awards | అంతర్జాతీయంగా అవార్డులు అందుకున్న ఆర్ఆర్ఆర్ సినిమాకు మరో అరుదైన పురస్కారం దక్కింది. ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు సొంతం చేసుకు�
Ramcharan | పాన్ ఇండియా ట్రెండ్లో భాషలకు అతీతంగా నటీనటులకు, సాంకేతిక నిపుణులకు అవకాశాలు వస్తున్నాయి. సినిమాను అన్నీ తానై నడిపించే దర్శకులకు చిత్ర పరిశ్రమల్లో విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. ప్రతిభ గల దర్శకులను
అగ్ర హీరో వెంకటేష్ కథానాయకుడిగా ‘హిట్' ఫేమ్ శైలేష్ కొలను దర్శకత్వంలో ‘సైంధవ్' పేరుతో ఓ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. వెంకట్ బోయనపల్లి నిర్మాత. వెంకటేష్ నటిస్తున్న 75వ చిత్రమిది కావడం విశే�
టాలీవుడ్లోని అగ్ర నిర్మాణ సంస్థలలో మైత్రీ మూవీస్ ఒకటి. తెలుగులోనే కాదు సౌత్లోనూ అత్యంత బిజీగా ఉన్న సంస్థ ఇదే. నెలల గ్యాప్లోనే సినిమాలు రిలీజ్ చేస్తూ దూసుకుపోతుంది.
‘ధమాకా’, ‘వాల్తేరు వీరయ్య’ వంటి బ్యాక్ టు బ్యాక్ హిట్లతో మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం ఫుల్ జోష్లో ఉన్నాడు అదే జోష్తో సెట్స్మీదున్న సినిమాలను పూర్తి చేస్తున్నాడు. ప్రస్తుతం రవితేజ హ్యట్రిక్పై క�
తెలుగు నిర్మాతల మండలి పోలింగ్ హైదరాబాద్లో ప్రారంభమైంది. నిర్మాతలు దామోదర ప్రసాద్, జెమిని కిరణ్ అధ్యక్ష బరిలో ఉన్నారు. కాగా నిర్మాతల మండలికి సాధారణంగా ప్రతి రెండేళ్ళకి ఒకసారి ఎన్నికలు నిర్వహించేవార
పుష్కరకాలం క్రితం వచ్చిన 'దూకుడు' టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర నెలకొల్పిన రికార్డులు అంతా ఇంతా కాదు. మహేష్ వీరలెవల్ పర్ఫార్మెన్స్, శ్రీనువైట్ల మార్క్ టేకింగ్, కామెడీ సినిమాను నెక్స్ట్ లెవల్కు తీస�