హైదరాబాద్, ఆట ప్రతినిధి: ప్రతిష్ఠాత్మక టోక్యో ఒలింపిక్స్కు భారత్ నుంచి జాతీయ హ్యాండ్బాల్ అసోసియేషన్ (హెచ్ఎఫ్ఐ) అధ్యక్షుడు అరిశనపల్లి జగన్మోహరావు హాజరుకానున్నారు. టోక్యోకు వెళ్లే భారత ప్రతిని�
హైదరాబాద్ : జాతీయ హ్యాండ్ బాల్ సమాఖ్య అధ్యక్షుడు అరిశనపల్లి జగన్ మోహన్ రావు భారత్ నుంచి విశిష్ట అతిథిగా టోక్యో ఒలింపిక్స్కు హాజరు కానున్నారు. టోక్యో వెళ్లే భారత డెలిగేట్స్ బృందంలో జగన్ మోహన్ రావు పేర�
హామిల్టన్: టోక్యో ఒలింపిక్స్కు ట్రాన్స్జెండర్ను ఎంపిక చేశారు. న్యూజిలాండ్కు చెందిన లారెల్ హబ్బర్డ్.. ఒలింపిక్స్లో పాల్గొననున్న తొలి ట్రాన్స్జెండర్ కానుంది. ఆ దేశ మహిళల వెయిట్లిఫ్టింగ్ జట్�
పటియాల: ఇండియన్ గ్రాండ్ ప్రి-4 టోర్నీలో యువ అథ్లెట్ ద్యుతీ చంద్ సత్తాచాటింది. సోమవారం జరిగిన మహిళల 100 మీటర్ల రేసును ద్యుతి 11.17 సెకన్లలో ముగించింది. టోక్యో ఒలింపిక్స్ అర్హత మార్క్ 11.05 సెకన్లు కాగా 0.02 సెకన�
హామిల్డన్: టోక్యోలో జరిగే ఒలింపిక్స్ క్రీడలకు ట్రాన్స్జెండర్ను ఎంపిక చేశారు. న్యూజిలాండ్కు చెందిన లారెల్ హబ్బర్డ్.. ఒలింపిక్స్లో పోటీ చేయనున్న తొలి ట్రాన్స్జెండర్ కానున్నారు. ఆ దేశ మహి
ఒలింపిక్స్ బృందానికి రూ.10 కోట్ల విరాళం న్యూఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్లో పాల్గొననున్న భారత బృందానికి మద్దతుగా నిలుస్తూ భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) రూ.10 కోట్ల విరాళాన్ని ప్రకటించింది. భారత ఒలి�
టెన్నిస్ దిగ్గజం, 20సార్లు గ్రాండ్స్లామ్ ఛాంపియన్ రఫెల్ నాదల్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. రాబోయే వింబుల్డన్ ఛాంపియన్షిప్ 2021, టోక్యో ఒలింపిక్స్ గేమ్స్ నుంచి వైదొలుగుతున్నట్లు తెలిపాడు. తన శరీర
హైదరాబాద్, ఆట ప్రతినిధి: ప్రతిష్ఠాత్మక టోక్యో ఒలింపిక్స్ కోసం తీవ్రంగా శ్రమిస్తున్న ప్రపంచ చాంపియన్ పీవీ సింధు కొత్త టెక్నిక్లపై దృష్టి పెట్టానంటున్నది. అమ్ములపొదిలోని అస్ర్తాలతో ప్రత్యర్థులను ఆ�
హైదరాబాద్, ఆట ప్రతినిధి: ప్రతిష్ఠాత్మక టోక్యో ఒలింపిక్స్కు ఎంపికైన యువ షట్లర్ సాయిప్రణీత్కు రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహం అందించింది. మంగళవారం రవీంద్రభారతిలోని తన కార్యాలయంలో ప్రణీత్కు రూ.5లక్షల చ
మన్ప్రీత్ సింగ్బెంగళూరు: టోక్యో ఒలింపిక్స్లో పతకం సాధించి కరోనా యోధులకు అంకితమివ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు భారత పురుషుల హాకీ జట్టు కెప్టెన్ మన్ప్రీత్ సింగ్ చెప్పాడు. కరోనా నుంచి లక్షలా�
టోక్యో : ఒలింపిక్స్ క్రీడలు టోక్యోలో జూలై 23వ తేదీన ప్రారంభంకానున్న విషయం తెలిసిందే. ఆ మహావేడుకల్లో పాల్గొనేందుకు వచ్చిన అథ్లెట్ల కోసం సుమారు లక్షా 50 వేల కండోమ్లు పంపిణీ చేసేందుకు నిర్వహకులు సిద
ఐడబ్ల్యూఎఫ్ అధికారిక ప్రకటనన్యూఢిల్లీ: ప్రతిష్ఠాత్మక టోక్యో ఒలింపిక్స్లో భారత స్టార్ వెయిట్లిఫ్టర్ మీరాబాయి చాను(49కిలోలు) బెర్తు ఖరారు చేసుకుంది. ఈ విషయాన్ని అంతర్జాతీయ వెయిట్లిఫ్టింగ్ సమాఖ్య(