దేశానికి స్వాతంత్య్రం వచ్చాక హాకీ, రెజ్లింగ్, బాక్సింగ్, షూటింగ్, బ్యాడ్మింటన్ ఇలా ప్రధాన క్రీడల్లో భారత్కు ఒలింపిక్ పతకాలు దక్కినా.. అథ్లెటిక్స్లో మాత్రం అది అందని ద్రాక్షగానే మిగిలింది. శతాబ్దక
టోక్యో ఒలింపిక్స్ ప్రారంభ వేడుకలకు జిల్ బైడెన్!
ఈ నెల 23న మొదలయ్యే టోక్యో ఒలింపిక్స్ ప్రారంభ వేడుకలకు అమెరికా ప్రథమ మహిళ జిల్ బైడెన్ హాజరు.....
వారణాసి: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఇవాళ ఒలింపిక్ అథ్లెట్లకు నజరానా ప్రకటించారు. గోల్డ్ మెడల్ గెలిచే విజేతలకు తమ రాష్ట్రం ఆరు కోట్ల నగదు ఇస్తుందన్నారు. టీమ్ ఈవెంట్లలో
టోక్యో ఒలింపిక్స్లో భారత షూటర్లపై భారీ అంచనాలు ఉన్నాయి. చరిత్రలోనే అత్యధికంగా ఈసారి 15 మంది భారత్ నుంచి విశ్వక్రీడల్లో బరిలోకి దిగనున్నారు. దీంతో మిగిలిన క్రీడాంశాల కంటే షూటింగ్లో ఈసారి అధిక పతకాలు వ�
న్యూఢిల్లీ: ప్రతిష్ఠాత్మక టోక్యో ఒలింపిక్స్కు తెలంగాణకు చెందిన జాతీయ అథ్లెటిక్స్ కోచ్ నాగపురి రమేశ్ ఎంపికయ్యారు. భారత అథ్లెటిక్స్ సమాఖ్య(ఏఎఫ్ఐ) టోక్యో విశ్వక్రీడల కోసం కోచ్లు, సహాయక బృందాన్ని శ�
ఒలింపిక్స్కు సిద్ధమైన స్టేడియాలు ఒలింపిక్స్.. ప్రతి నాలుగేండ్లకోసారి ప్రపంచ దేశాలన్నీ ఒక్క చోట చేసుకునే క్రీడా పండుగ. సరిహద్దులు మరిచి సత్తాచాటే అత్యుత్తమ క్రీడా వేదిక. కరోనా మహమ్మారి కారణంగా ఏడాది ఆ�
న్యూఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్లో తనకు సులువైన ‘డ్రా’ ఎదురైనా.. విశ్వక్రీడల స్థాయిలో ఏ మ్యాచ్ కూడా అంత తేలిక కాదని.. ఇక్కడ ప్రతీ పాయింట్ ముఖ్యమే అని ప్రపంచ చాంపియన్ పీవీ సింధు చెప్పింది. రియో ఒలింపిక్స్�
విశ్వక్రీడల చరిత్రలో తొలిసారి కరోనా విజృంభణతో టోక్యోలో ఎమర్జెన్సీ టోక్యో: నూట ఇరవైఐదు సంవత్సరాల చరిత్రలో తొలిసారి ప్రతిష్ఠాత్మక ఒలింపిక్ క్రీడలు ప్రేక్షకులు లేకుండా జరుగనున్నాయి. ఖాళీ స్టేడియాల్లో �
గ్రీన్ఇండియా చాలెంజ్లో పాల్గొన్న మంత్రి శ్రీనివాస్గౌడ్, సింధు హైదరాబాద్, ఆట ప్రతినిధి: ప్రతిష్ఠాత్మక టోక్యో ఒలింపిక్స్లో బరిలోకి దిగుతున్న ప్లేయర్లను రాష్ట్ర క్రీడా మంత్రి శ్రీనివాస్గౌడ్ సన్
మంత్రి శ్రీనివాస్ గౌడ్| రాష్ట్రానికి చెందిన క్రీడాకారులు టోక్యో ఒలింపిక్స్లో అద్భుతమైన ప్రతిభ కనబర్చి పతకాలు సాధించాలని, రాష్ట్రానికి పేరు ప్రఖ్యాతులు తేవాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. రాష�
సాయిప్రణీత్ వ్యక్తిగత కోచ్ కోసం తప్పుకున్న భారత చీఫ్ కోచ్ న్యూఢిల్లీ: ఒలింపిక్స్లో దేశానికి రెండు పతకాలు సాధించి పెట్టిన భారత బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్.. టోక్యో ఒలింపిక్స్కు వె�
బీజింగ్: ఒలింపిక్ గేమ్స్ కోసం చైనా ఓ భారీ టీమ్ను పంపడానికి సిద్ధమవుతోంది. 2016 రియో ఒలింపిక్స్లో ఏకంగా 416 మందిని పంపిన ఆ దేశం.. ఈసారి ఆ రికార్డును తిరగరాయాలని చూస్తోంది. ఈ నెల 23 నుంచి టోక్యో ఒలింపిక్స్
న్యూఢిల్లీ: ప్రతిష్ఠాత్మక టోక్యో ఒలింపిక్స్ ఆరంభ వేడుకల్లో భారత బృందానికి దిగ్గజ బాక్సర్, ఆరుసార్లు ప్రపంచ చాంపియన్ మేరీకోమ్, పురుషుల హాకీ జట్టు కెప్టెన్ మన్ప్రీత్ సింగ్ నేతృత్వం వహించనున్నార�