న్యూఢిల్లీ: ప్రతిష్ఠాత్మక టోక్యో ఒలింపిక్స్కు అర్హత సాధించిన తొలి భారత మహిళా స్విమ్మర్గా మానా పటేల్ నిలిచింది. యూనివర్సాలిటీ కోటా కింద మానా పటేల్ ఈ అవకాశం దక్కించుకుందని భారత స్విమ్మింగ్ సమాఖ్య (ఎ�
న్యూఢిల్లీ: భారత స్టార్ స్ప్రింటర్ ద్యుతీచంద్ టోక్యో ఒలింపిక్స్కు అర్హత సాధించింది. విశ్వక్రీడల 100, 200 మీటర్ల మహిళల పరుగులో పతకం కోసం పోటీపడనుంది. టోర్నీల్లో అర్హత మార్కును సాధించడంలో ద్యుతి కాస్తలో వ
పటియాల: భారత వెటరన్ డిస్కస్ త్రోయర్ సీమా పునియా నాలుగోసారి ఒలింపిక్స్ బరిలోకి దిగనుంది. మంగళవారం జాతీయ ఇంటర్స్టేట్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్ మహిళల పోటీలో డిస్క్ను 63.70 మీటర్లు విసిరిన సీమ టోక్య�
టోక్యో ఒలింపిక్స్లో ప్రముఖ టెన్నీస్ క్రీడాకారిణి సెరెనా విలియమ్స్ ఆడటం లేదు. 2012 లండన్ ఒలింపిక్స్లో అమెరికాకు ప్రాతినిధ్యం వహించి మహిళల సింగిల్స్లో స్వర్ణం తన ఖాతాలో వేసుకున్న ఈ నల్ల కలువ.. ఓ చిన్న �
ఒలింపిక్స్కు నేరుగా అర్హత ఈ ఘనత సాధించిన భారత తొలి స్విమ్మర్గా చరిత్ర న్యూఢిల్లీ: భారత స్టార్ స్విమ్మర్ సాజన్ ప్రకాశ్ ..ఏ-క్వాలిఫికేషన్ మార్కును అధిగమించి టోక్యో ఒలింపిక్స్కు నేరుగా అర్హత సాధిం�
చెన్నై: టోక్యో ఒలింపిక్స్లో పోటీ చేసే క్రీడాకారులకు తమిళనాడు ప్రభుత్వం భారీ ఆఫర్ ప్రకటించింది. ఒలింపిక్స్లో స్వర్ణ పతకం గెలిచిన క్రీడాకారులకు మూడు కోట్ల నగదు ఇవ్వనున్నట్లు సీఎం స్టా�
న్యూఢిల్లీ: ప్రతిష్ఠాత్మక టోక్యో ఒలింపిక్స్లో భారత జాతీయ పతాకధారి రేసులో స్టార్ షట్లర్ పీవీ సింధు ముందంజలో ఉంది. గతానికి భిన్నంగా ఈసారి విశ్వక్రీడల ప్రారంభ కార్యక్రమంలో భారత బృందానికి ఇద్దరు నాయకత్
న్యూఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్కు తాను సిద్ధంగా ఉన్నానని భారత స్టార్ సానియా మీర్జా చెప్పింది. టోక్యో గేమ్స్లో బరిలోకి దిగనుండడంతో నాలుగుసార్లు ఒలింపిక్స్లో ఆడిన తొలి భారత మహిళా అథ్లెట్గా సానియా కొత
హైదరాబాద్: ఇండియన్ టెన్నిస్లో సంచలనం మన సానియా మీర్జా. దేశంలో మహిళల టెన్నిస్కు ఆమె ఓ దిక్సూచి. సుదీర్ఘ కెరీర్లో ఎన్నో అరుదైన మైలురాళ్లను దాటిన సానియా.. ఇప్పుడు ఒలింపిక్స్లో చరిత్ర సృష్టించ
హైదరాబాద్, జూన్ 23 (నమస్తే తెలంగాణ)ః టోక్యో ఒలింపిక్స్లో పాల్గొననున్న తెలంగాణ ప్లేయర్లు సానియా మీర్జా, సాయి ప్రణీత్ సత్తాచాటాలని రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. అంతర్జాతీయ ఒలింపి�
హైదరాబాద్ : క్రీడలను పెద్ద ఎత్తున ప్రోత్సహించడానికి రాష్ట్రంలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో మినీ స్టేడియాల నిర్మాణాన్ని ప్రభుత్వం చేపట్టిందని రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ చెప్పార�
న్యూఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్లో పాల్గొనే భారత అథ్లెట్లకు జపాన్ ప్రభుత్వం కఠిన నిబంధనలను విధించడంపై కేంద్ర క్రీడాశాఖ మంత్రి కిరణ్ రిజిజు స్పందించారు. ఆంక్షల పేరుతో ఒలింపిక్స్ లాంటి మెగాఈవెంట్లో ఏ
పారిస్: ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్ 3లో భారత మహిళల రికర్వ్ జట్టు పుంజుకుంది. సోమవారం ఇక్కడ జరిగిన క్వాలిఫికేషన్ రౌండ్లో రెండో స్థానంలో నిలిచింది. దీపికా కుమారి, అంకిత, కోమలికతో కూడిన భారత త్రయం క్వాలిఫి
న్యూఢిల్లీ: భారత అగ్రశ్రేణి గోల్ఫర్ అనిర్బన్ లహిరి వరుసగా రెండోసారి ఒలింపిక్స్కు అర్హత సాధించాడు. మంగళవారం విడుదలైన టోక్యో గేమ్స్ ర్యాంకింగ్స్లో 60వ స్థానం సాధించిన అనిర్బన్ విశ్వక్రీడల బెర్త్ �