న్యూఢిల్లీ : టోక్యో ఒలింపిక్స్లో పాల్గొనేందుకు వెళ్తున్న భారతీయ అథ్లెట్ల కోసం అక్కడ ఉన్న ఎంబసీలో ఒలింపిక్ మిషన్ సెల్ను ఏర్పాటు చేశారు. మహా క్రీడల్లో పాల్గొనేందుకు వస్తున్న భారతీయ అథ్లెట్లక�
న్యూఢిల్లీ: చైనా కంపెనీ లీ నింగ్ను స్పాన్సర్షిప్ నుంచి ఇండియా తప్పించింది. టోక్యో ఒలింపిక్స్కు వెళ్తున్న మన క్రీడాకారులు ఇక ఎటువంటి బ్రాండెడ్ జెర్సీలను ధరించారు. భారతీయ ఒలింపిక్ సంఘానికి లీ ని�
వార్సా: భారత స్టార్ రెజ్లర్, టోక్యో ఒలింపిక్స్కు అర్హత సాధించిన దీపక్ పునియా ఎడమ చేతి గాయం వల్ల పోలండ్ ఓపెన్ నుంచి వైదొలిగాడు. విశ్వక్రీడలు దగ్గరపడుతుండడంతో గాయం పెద్దది కాకుండా జాగ్రత్త పడేందుకు
హైదరాబాద్, ఆట ప్రతినిధి: టోక్యో ఒలింపిక్స్ అర్హత విషయంలో తెలంగాణ బ్యాడ్మింటన్ ప్లేయర్లు సైనా నెహ్వాల్, సిక్కిరెడ్డి, శ్రీకాంత్కు అన్యాయం జరిగిందని సాట్స్ చైర్మన్ వెంకటేశ్వర్ రెడ్డి అన్నారు. కర�
టోక్యో: మరికొద్ది రోజుల్లో ఒలింపిక్స్ ఆతిథ్యమివ్వబోతున్న జపాన్లో విషాదం చోటు చేసుకుంది. జపనీస్ ఒలింపిక్ కమిటీ (జేఓసీ)కి చెందిన ఓ అధికారి సోమవారం ఉదయం రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నట్లు �
న్యూఢిల్లీ : టెన్నిస్ స్టార్ సానియా మీర్జా కుమారుడు ఇజ్హన్కు ఇంగ్లండ్ వీసా జారీ చేసింది. కుమారుడితో పాటు సోదరి ఆనమ్కు వీసాలు రావడంతో.. ఇక సానియా మీర్జా ఇంగ్లండ్ పర్యటనకు బయలుదేరనున్నది. ప�
న్యూఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్ కోసం బయలుదేరే ముందే భారత అథ్లెట్లు, కోచ్లు, అధికారులందరికీ కరోనా వ్యాక్సిన్ రెండో డోసు కూడా అందిస్తామని భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) ప్రకటించింది. ఇప్పటికే వారికి తొలి డోసు వ
న్యూఢిల్లీ: ఒలింపిక్స్లో పాల్గొనే అథ్లెట్లకు పూర్తి సహాయ సహకారాలు అందించమని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సూచించినట్లు కేంద్ర క్రీడా శాఖ మంత్రి కిరణ్ రిజిజు పేర్కొన్నారు. జూలై 23 నుంచి ఆగస్టు 8 వరకు టోక్యో
న్యూఢిల్లీ: ప్రతిష్ఠాత్మక టోక్యో ఒలింపిక్స్ కోసం భారత ఒలింపిక్ సంఘం(ఐవోఏ) పక్కా ప్రణాళికతో సిద్ధమవుతున్నది. రానున్న విశ్వక్రీడలకు అర్హత సాధించిన అథ్లెట్లు, కోచ్లు, సహాయక సిబ్బందికి కరోనా వ్యాక్సినే�
న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక టోక్యో ఒలింపిక్స్లో భారత్ కొత్త చరిత్ర లిఖిస్తుందని మాజీ గోల్కీపర్ హెలెన్ మేరీ ధీమా వ్యక్తం చేసింది. గత మూడు, నాలుగేండ్లుగా మహిళల జట్టు నిలకడగా రాణిస్తుండడమే దీనికి కారణ�