ఆరు నూరైనా ఒలింపిక్స్ నిర్వహించి తీరుతామని జపాన్ ప్రధాని గత వారం ప్రకటించిన నేపథ్యంలో ఎలా నిర్వహిస్తారనే దానిపై సర్వత్రా చర్చ జరుగుతున్నది
జెనీవా: జపాన్ ప్రజలు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నా ఈ ఏడాది టోక్యో ఒలింపిక్స్ను నిర్వహించి తీరుతామని ఐవోసీ స్పష్టం చే సింది. ప్రజల అభిప్రాయాలను విన్నామని, అయి తే వాటిని పాటించలేమని ఐవోసీ నెలవారి సమావేశం
న్యూఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్కు అర్హత సాధిస్తానన్న ఆశ తనలో ఇంకా కాస్త ఉందని భారత స్టార్ షట్లర్ శ్రీకాంత్ చెప్పాడు. సింగపూర్ ఓపెన్ సహా విశ్వక్రీడల చివరి మూడు క్వాలిఫయర్ టోర్నీలు రద్దవడంతో సైనా నె�
టోక్యో ఒలింపిక్స్ రేసు నుంచి సైనా, శ్రీకాంత్ ఔట్ సింగపూర్ ఓపెన్ రద్దు న్యూఢిల్లీ: భారత స్టార్ షట్లర్లు సైనా నెహ్వాల్, కిడాంబి శ్రీకాంత్కు తీవ్ర నిరాశ ఎదురైంది. కరోనా కారణంగా సింగపూర్ ఓపెన్ రద్�
ఒలింపిక్స్ నిర్వహణకు ఇంకా 2 నెలలు మాత్రమే మిగిలి ఉన్నాయి. జపాన్ ప్రజలంతా ఒలింపిక్స్ను బహిష్కరించాలని కోరుతుండగా.. ప్రభుత్వం మాత్రం మొండిపట్టుదలతో ఉన్నది. ఈ నేపథ్యంలో ప్రముఖ ఆటగాళ్లు ప్రభుత్వం తీరుపై మ
సోఫియా (బల్గేరియా): భారత మహిళా రెజ్లర్ సీమా బిస్లా టోక్యో ఒలింపిక్స్కు అర్హత సాధించింది. శుక్రవారం ఇక్కడ జరిగిన ప్రపంచ ఒలింపిక్ క్వాలిఫయర్స్లో సత్తాచాటి ఫైనల్ చేరింది. 50 కేజీల సెమీస్లో బిస్లా 2-1తో అ�
టోక్యో: కరోనా వైరస్ విజృంభిస్తుండడంతో ప్రపంచ క్రీడా పండుగ టోక్యో ఒలింపిక్స్ ప్రేక్షకుల్లేకుండా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. జపాన్లో కొత్త కేసులు పెరుగుతుండడంతో జూలై 23 నుంచి జరుగాల్సిన విశ్వక్రీ
టోక్యో ఒలింపిక్స్ దగ్గరవుతున్నాయి. ఈ సంవత్సరం జూలై 23 నుంచి ఆగస్టు 8 వరకు ఈ క్రీడలు జరగాల్సి ఉన్నది. అయితే, కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఈ క్రీడలను రద్దు చేయాలని జపాన్లో ఆన్లైన్ పిటిషన్ దాఖలైంది
న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక టోక్యో ఒలింపిక్స్కు యువ జిమ్నాస్ట్ ప్రణతి నాయక్ బెర్తు దక్కించుకుంది. ఆసియా అర్టిస్టిక్ జిమ్నాస్టిక్స్ చాంపియన్షిప్(2019)లో కాంస్య పతకం సాధించిన ప్రణతి…ఆసియా కోటా నుంచి
టోక్యో: ఒలింపిక్స్కు మరోసారి కరోనా గండం పట్టుకుంది. జపాన్లో కేసుల సంఖ్య పెరిగితే, గేమ్స్ నిర్వహించడం సాధ్యం కాకపోతే రద్దు చేసేస్తామని ఆ దేశ అధికార పార్టీ ప్రధాన కార్యదర్శి తొషిహిరొ నికాయ�
అల్మటి: టోక్యో ఒలింపిక్స్కు అర్హత సాధించే అవకాశాన్ని భారత అగ్రశ్రేణి గ్రీకో రోమన్ రెజ్లర్ సునీల్ కుమార్ చేజార్చుకున్నాడు. శుక్రవారం ఇక్కడ జరిగిన ఆసియా క్వాలిఫయర్స్ సెమీస్లో సునీల్ (87 కేజీలు) 5-9 త�
సియోల్: టోక్యో ఒలింపిక్స్ నుంచి ఉత్తర కొరియా తప్పుకుంది. కరోనా వైరస్ ఆందోళన వల్ల ఈ ఏడాది జరిగే విశ్వక్రీడల్లో పాల్గొనకూడదని నిర్ణయం తీసుకున్నట్టు ఆ దేశ క్రీడామంత్రిత్వ శాఖ మంగళవారం వెల్లడించింది. ప్�