టోక్యో: ఒలింపిక్స్లో పాల్గొనేందుకు 88 మందితో కూడిన తొలి ఇండియన్ బ్యాచ్ ఆదివారం ఉదయం టోక్యో చేరుకుంది. ఈ నెల 23 నుంచి ఈ మెగా ఈవెంట్ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఇప్పుడు టోక్యో చేరుకున్న వాళ్లలో ఆర్�
జపాన్ : టోక్యో ఒలింపిక్స్ క్రీడా గ్రామంలో కరోనా వైరస్ కలకలం. శనివారం తొలి కరోనా పాజిటివ్ కేసు నమోదవగా ఆదివారం మరో ఇద్దరికి కరోనా నిర్ధారణ అయింది. స్ర్కీనింగ్ పరీక్షల్లో ఇద్దరు అథ్లె�
చలో టోక్యో ... బయల్దేరిన భారత ప్లేయర్లు
ప్రతిష్ఠాత్మక టోక్యో ఒలింపిక్స్ కోసం భారత ప్లేయర్లు శనివారం రాత్రి బయల్దేరి వెళ్లారు. మొత్తం 88 మందితో కూడిన....
భారత షూటింగ్ జట్టు| ఒలింపిక్స్ వేదికైన టోక్యోలో భారత షూటింగ్ జట్టు అడుగుపెట్టింది. 15 మందితో కూడిన భారత జట్టు శనివారం ఉదయం టోక్యోలో దిగింది. ఈ సందర్భంగా ఆటళ్లతోపాటు సహాయక సిబ్బందికి కరోనా పరీక్షలు నిర్
టోక్యో: టోక్యో ఒలింపిక్స్ ప్రారంభానికి ఇంకా వారం రోజులే సమయం ఉంది. మరోవైపు కరోనా వైరస్ భయాందోళనలు కూడా ఉన్నాయి. అయితే ఇవాళ టోక్యోలో ఉన్న ఒలింపిక్ విలేజ్లో తొలి కరోనా కేసు నమోదు అయ్యింది. వేలాద�
అంతర్జాతీయ స్థాయిలో అడపాదడపా మెరవడం తప్ప ఒలింపిక్స్ వేదికపై పెద్దగా ప్రభావం చూపలేకపోయిన భారత టేబుల్ టెన్నిస్ ప్లేయర్లు.. చరిత్రను తిరుగరాయడానికి సిద్ధమవుతున్నారు. విశ్వక్రీడల్లో నాలుగోసారి బరిలోక
ఒలింపిక్స్లో భారత పతకాలు కరణం మల్లీశ్వరి కాంస్యం (సిడ్నీ, 2000) రెండు దశాబ్దాల క్రితం సిడ్నీ ఒలింపిక్స్లో తెలుగు తేజం కరణం మల్లీశ్వరి పతకం పట్టిన తర్వాత.. లిఫ్టింగ్లో భారత్కు మరో పతకం దక్కలేదు. ఈ సుదీర్ఘ
హైదరాబాద్: టెన్నిస్ స్టార్ సానియా మీర్జా.. టోక్యో ఒలింపిక్స్ కోసం సిద్ధమవుతోంది. టెన్నిస్ డబుల్స్ ఈవెంట్లో మెడల్పై ఆశలు రేపుతున్న ఈ హైదరాబాదీ ప్లేయర్.. బుధవారం తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్
టోక్యో బరిలో ఏడుగురు భారత రెజ్లర్లు బజరంగ్, వినేశ్పై భారీ అంచనాలు సుదీర్ఘ ఒలింపిక్స్ చరిత్రలో భారత్కు రెజ్లింగ్లో ఇప్పటి వరకు ఐదు పతకాలు వచ్చినా.. స్వర్ణం మాత్రం అందలేదు. అప్పుడెప్పుడో 1952 ఒలింపిక్స�
ఏఆర్ రెహమాన్ స్వర కల్పన న్యూఢిల్లీ: టోక్యోకు వెళ్లనున్న భారత ఒలింపిక్ బృందం కోసం ‘చీర్ ఫర్ ఇండియా’ అంటూ సాగే అధికారిక గీతాన్ని కేంద్ర క్రీడాశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ విడుదల చేశారు. అథ్లెట్లను ప్ర
బీజింగ్: టోక్యో ఒలింపిక్స్లో చైనా భారీ బలగంతో బరిలోకి దిగుతున్నది. మొత్తం 777 మందితో కూడిన బృందంలో 431 మంది అథ్లెట్లు ఉన్నారని చైనా అధికారిక వార్తాసంస్థ జినుహ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొంది. ఇందులో 298 మహిళా అ
టోక్యో: ఒలింపిక్స్.. ప్రపంచంలోని ఐదు ఖండాలను ఒక్క చోటికి తీసుకొచ్చే ఓ స్పోర్టింగ్ మెగా ఈవెంట్. నాలుగేళ్లకోసారి జరిగే ఈ ఆటల పండుగ కోసం ప్రపంచమంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంది. కానీ ఈసారి మాత్రం ప�