స్థానిక కలెక్టరేట్లో మంచిర్యాల జిల్లా కలెక్టర్గా పనిచేసి నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్గా బదిలీ అయిన బదావత్ సంతోష్ను సోమవారం టీఎన్జీవో నాయకులు శాలువాలతో సన్మానించారు. కార్యక్రమంలో జిల్లా అధ్య
ఉద్యోగుల, పెన్షనర్ల పెండింగ్ బిల్లులు చెల్లించాలని, డీఏలు విడుదల చేయాలని, తదితర సమస్యలను పరిషరించాలని ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమారను టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు మారం జగదీశ్వర్ కో�
వేతన సవరణలో భాగంగా 51శాతం ఫిట్మెంట్తో నూతన పీఆర్సీని ప్రకటించాలని టీఎన్జీవో కేంద్రం సంఘం కోరింది. 2023 జూలై 1 నుంచి నూతన పీఆర్సీని అమలుచేయాలని, 33.67 శాతం కరువుభత్యంతో కలిపి అందజేయాలని విజ్ఞప్తి చేసింది.
సీపీఎస్ను రద్దు చేసి ఓపీఎస్ పింఛన్ విధానాన్ని తీసుకురావాలని, సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం జిల్లాలోని నస్పూర్లోని జిల్లా కలెక్టర్ కార్యాలయ ఎదుట తెలంగాణ నాన్ గెజిటెడ్ (టీఎన్�
రాష్ట్రంలోని ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల ఆకాంక్షలకనుగుణంగా వేతన సవరణను సిఫారసు చేయాలని పీఆర్సీ కమిటీని టీఎన్జీవో కేంద్ర సంఘం కోరింది. నూతన పీఆర్సీ కమిటీ చైర్మన్గా శివశంకర్ బాధ్యతలు స్వీకరించి�
ఉద్యోగులకు ఒక శాతం చందాతో కూడిన నగదు రహిత ఆరోగ్య పథకాన్ని(ఈహెచ్ఎస్) అమలు చేస్తామని బడ్జెట్లో ప్రకటించడంపై టీఎన్జీవో కేంద్ర సంఘం హర్షం వ్యక్తం చేసింది. ఈ మేరకు మంగళవారం ఆర్థిక,
ఖమ్మం: ఖమ్మం జిల్లా టిఎన్జీఓస్ నూతన అధ్యక్ష,కార్యదర్శులుగా ఎన్నికైన షేక్ అప్జల్ హసన్, ఆర్వీఎస్ సాగర్లు ఇతర కార్యవర్గ సభ్యులతో కలిసి సోమవారం జిల్లా కలెక్టర్ వి.పి.గౌతమ్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈసం
సుల్తాన్బజార్ : టీఎన్జీవో హైదరాబాద్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే స్పోర్ట్స్ మీట్కు అనుమతి ఇవ్వాలని హైద రాబాద్ జిల్లా కలెక్టర్ శర్మన్కు శుక్రవారం టీఎన్జీవో హైదరాబాద్ జిల్లా శాఖ అధ్యక్షుడ�
ఉద్యోగుల విభజన, హెల్త్ స్కీంపై చర్చ హైదరాబాద్, సెప్టెంబర్ 26 (నమస్తే తెలంగాణ): టీఎన్జీవో నేతలు ఆదివారం ఢిల్లీలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావుతో ఆయన అధికార నివాసంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా నూతన ప్రె�
డీజీపీని కలిసిన టీఎన్జీవో నాయకులు | టీఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్ ఆధ్వర్యంలో సంఘం నాయకులు డీజీపీ మహేందర్ రెడ్డిని ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు.