TTD Chairman | తిరుమల దర్శనానికి వచ్చే సామాన్య భక్తులకు కల్పించిన సేవా కార్యక్రమాలు తనకు ఎంతో సంతృప్తినిచ్చాయని టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి ( YV Subba reddy) తెలిపారు.
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల (Tirumala) శ్రీ వెంకటేశ్వర స్వామివారిని మంత్రి హరీశ్ రావు (Minister Harish rao) దంపతులు దర్శించుకున్నారు. సోమవారం వేకువజామున తిరుమల చేరుకున్న హరీశ్ దంపతులు శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొన్న
Tirumala | తిరుమల ( Tirumala ) లో భక్తుల రద్దీ పెరిగింది. వారంతపు సెలవు దినం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు శ్రీ వేంకటేశ్వరస్వామివారిని దర్శించుకునేందుకు 23 కంపార్ట్మెంట్ల (Compartments) లో వేచియున్నారు.
TTD | తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) చైర్మన్గా భూమన కరుణాకర్ రెడ్డి నియామకం అయ్యారు. ఈ పదవిలో కరుణాకర్ రెడ్డి రెండేండ్ల పాటు కొనసాగనున్నారు.
Tirumala | తిరుమలలో(Tirumala) భక్తుల రద్దీ సాధారణంగా కొనసాగుతుంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు 9 కంపార్ట్మెంట్లలో ( Compartments ) వేచియున్నారు.
Tirumala | తిరుమల (Tirumala) కు చెందిన శ్రీవాణి ట్రస్టుపై కొంతమంది చేస్తున్న ఆరోపణలు నిగ్గు తేల్చేందుకు టీటీడీ బోర్డు (TTD Board) తిరుపతి ప్రెస్క్లబ్ ఆధ్వర్యంలో నిజనిర్ధారణ కమిటీకి అనుమతించింది.
Tirumala | తిరుమల శ్రీవారి హుండీకి కాసుల వర్షం కురుస్తున్నది. జూలైలో వరుసగా 4 సోమవారాలు శ్రీవారికి రికార్డు స్థాయిలో ఆదాయం రావడం విశేషం. సోమవారం మాత్రమే హుండీ ఆదాయం రూ.5 కోట్ల మార్క్ను దాటడం గమనార్హం. జూలై 10న 64,347 �
Garuda Seva | తిరుమల శ్రీవారి ఆలయంలో మంగళవారం రాత్రి గరుడ వాహన ఘనంగా జరిగింది. సర్వాలంకార భూషితుడైన మలయప్ప స్వామివారు గరుడునిపై ఆలయ మాడ వీధుల్లో విహరించి భక్తులను అనుగ్రహించారు.
Tirumala | తిరుమల (Tirumala ) లో భక్తులు సమర్పించిన కానుకల ద్వారా శ్రీవారి హుండీకి రూ.5.21 కోట్లు ఆదాయం వచ్చిందని టీటీడీ అధికారులు ( TTD Officers ) వెల్లడించారు.
తిరుమలలో (Tirumala) శ్రీవారి ఆలయం వద్ద గల పుష్కరిణిని (Pushkarini) నేటి నుంచి నెలరోజుల పాటు మూసివేయనున్నారు. పుష్కరిణిలో ఉన్న నీటిని తొలగించి పైపులైన్ల మరమ్మతులు, సివిల్ పనులు చేపట్టనున్నామని, ఇందులో భాగంగా ఆగస్టు
Tirumala | తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. ఆదివారం వారాంతపు సెలవు దినం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు తిరుమల (Tirumala ) కు చేరుకుంటున్నారు.
Tirumala | తిరుమల (Tirumala) లో భక్తుల రద్దీ తగ్గింది . వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు 10 కంపార్ట్మెంట్లలో వేచియున్నారు టోకెన్లు లేని భక్తులకు గంటలో స్వామివారి దర్శనం కలుగుతుందని టీటీడీ అధికారులు వెల్లడించారు.