ఆషాడం మాసం వచ్చింది. దీంతో గ్రామస్తులు, కుల సంఘాల ఆధ్వర్యంలో కలిసికట్టుగా వనభోజనాలకు కుటుంబాలతో వెళ్లి రోజంతా ఆనందంగా గడుపుతున్నారు. ఉదయం నుండి సాయంత్రం వరకు ఎల్ఎండీ రిజర్వాయర్ తీర ప్రాంతాల్లో పచ్చని ప�
రేణికుంట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 2004-05లో పదోతరగతి చదివిన పూర్వ విద్యార్థులు ఆదివారం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. తిమ్మాపూర్ మండలం కొత్తపల్లి గ్రామంలోని సాయిరాం గార్డెన్ లో పూర్వ విద్యార్థులు అంతా కలిశా
ఇందిరమ్మ ఇండ్ల మంజూరులో ఎక్కడ కూడా అవినీతికి ఆస్కారం లేకుండా లబ్ధిదారులను ఎంపిక చేసామని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బండారి రమేష్ అన్నారు. తిమ్మాపూర్ మండలం కొత్తపల్లి గ్రామంలోని ఓ ఫంక్షన్ హాల్లో ఇ�
వాననక, ఎండనక కష్టపడి ధాన్యం పండించిన రైతులకు వడ్లు పోసుకునేందుకు కనీస సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వం, అధికారులు విఫలం అవుతున్నారు. వెరసి చేసేదేం లేక రైతులు రోడ్లపై ఒక పక్కమొత్తం వడ్ల కుప్పలు పోస్తుండడ�
స్నేహితురాలి వివాహానికి వచ్చి అనంతరం వెళ్లేందుకు రోడ్డు పక్కన ఉన్న మహిళ ను కారు ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందింది. వివరాల్లోకి వెళితే మండలంలోని సుందరగిరి శ్రీ వెంకటేశ్వర ఆలయంలో ఆదివారం వివాహం జరగగా
Bar Association | తిమ్మాపూర్,ఏప్రిల్21: కరీంనగర్ బారాసోసియేషన్ ఎన్నికలు ఇటీవల జరగగా.. గన్నేరువరం మండలం చీమలకుంటపల్లి గ్రామానికి చెందిన న్యాయవాది తుమ్మ ప్రభాకర్ లైబ్రరీ సెక్రెటరీగా ఘనవిజయం సాధించారు.
Timmapoor | తిమ్మాపూర్,ఏప్రిల్21: తిమ్మాపూర్ మండలం రామకృష్ణ కాలనీ గ్రామానికి చెందిన కళ్లెం పవన్ కొద్ది రోజుల కింద ప్రమాదం జరిగి చికిత్స పొందుతూ ఇటివల మృతి చెందాడు.
purchasing centers | తిమ్మాపూర్ రూరల్, ఏప్రిల్ 12: ప్రభుత్వం తక్షణమే ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని సీపీఐ మండల కార్యదర్శి బోయిని తిరుపతి డిమాండ్ చేశారు.