Delhi court | దేశరాజధాని ఢిల్లీ (Delhi court)లో దారుణ ఘటన చోటు చేసుకుంది. సాకేత్ కోర్టు (Saket Court)లో ఓ ఖైదీని (prisoner) సహచర ఖైదీలు దారుణంగా హత్య చేశారు.
మెక్సికన్ డ్రగ్స్ ఉత్పత్తిదారులతో సంబంధాలు కలిగిన డ్రగ్స్ తయారీ ల్యాబ్ గుట్టును రట్టు చేసినట్టు మాదక ద్రవ్యాల నియంత్రణ బ్యూరో(ఎన్సీబీ) మంగళవారం తెలిపింది.
Engineer Rashid | జమ్ముకశ్మీర్ ప్రజల కోసం తన జీవితాన్ని త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నానని బారాముల్లా ఎంపీ షేక్ అబ్దుల్ రషీద్ తెలిపారు. సమస్యలపై ప్రజాస్వామ్యయుతంగా పోరాడతానని చెప్పారు. ఉగ్రవాద నిధుల కేసులో మధ్య�
Arvind Kejriwal | జైళ్లు తనను బలహీనం చేయలేవని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. తన నైతికత వంద రెట్లు పెరిగిందని చెప్పారు. లిక్కర్ పాలసీ కేసులో అరెస్టైన అరవింద్ కేజ్రీవాల్కు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు
MLC Kavitha | ఢిల్లీ మద్యం కేసులో ఐదు నెలల క్రితం అరెస్టయ్యి మంగళవారం బెయిల్పై విడుదలైన కవిత ఇవాళ హైదరాబాద్కు రానున్నారు. మధ్యాహ్నం 2:45 గంటలకు ఢిల్లీ నుంచి హైదరాబాద్ బయలుదేరనున్నారు. సాయంత్రం 4:45 గంటలకు శంషాబాద్
MLC Kavitha | నేను కేసీఆర్ బిడ్డను.. తప్పు చేసే ప్రసక్తే లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత స్పష్టం చేశారు. నన్ను అనవసరంగా జైలుకు పంపి నన్ను జగమొండిని చేశారు అని ఆమె అన్నారు.
MLC Kavitha | తీహార్ జైలు నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మంగళవారం రాత్రి 9:12 గంటలకు విడుదలయ్యారు. కవిత జైలు నుంచి బయటకు రాగానే అక్కడే ఉన్న తన కొడుకును ఆలింగనం చేసుకొని భావోద్వేగానికి లోనయ్యారు. ఆ తర�
MLC Kavitha | ఢిల్లీ లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. ఈడీ, సీబీఐ రెండు కేసుల్లోనూ ఆమెకు బెయిల్ లభించింది. బుధవారం మధ్యాహ్నం 2:45 గంటలకు ఢిల్లీ నుండి శంషాబాద్
ఎమ్మెల్సీ కవితకు (MLC Kavitha) ఎట్టకేలకు బెయిల్ లభించింది. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో అరెస్టు ఈ ఏడాది మార్చి 15న కవితను ఈడీ అరెస్టు చేసింది. అప్పటి నుంచి ఆమె తీహార్ జైలులో ఉంటున్నారు. అదే కేసులో ఏప్రిల్ 15న సీబీఐ ఆ�
Arvind Kejriwal | ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) పుట్టినరోజు (birthday) నేడు. ఆప్ కార్యకర్తలు (Aam Aadmi Party workers ) తమ సుప్రిమో బర్త్డే సెలబ్రేషన్స్ను ఘనంగా నిర్వహించారు.
Manish Sisodia : ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో శుక్రవారం రాత్రి ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం, ఆప్ నేత మనీష్ సిసోడియా తీహార్ జైలు నుంచి బయటకు వచ్చారు.