మద్యం మత్తులో ఉండి ఓ యువకుడు సీసా పగలగొట్టి ముగ్గురిని పొడిచి గాయపరిచిన ఘటన నిజామాబాద్ రూరల్ పరిధిలో చోటుచేసుకుంది. నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గుపన్ పల్లి ప్రాంతంలో శనివారం రాత్రి చోటు చ�
Road accident | నిజామాబాద్ జిల్లా కేంద్రంలో శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు గాయపడ్డారు. రైల్వే స్టేషన్ సమీపంలో మితిమీరిన వేగంతో వచ్చిన కారు, రెండు ద్విచక్ర వాహనాలు ఢీ కొన్నాయి.
బర్త్డే వేడుకలకు వెళ్లి వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో బాలుడు జాదవ్ జైసన్రాజ్(10) మృతిచెందగా మరో ముగ్గురికి గాయాలైన విషాద ఘటన మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని తొమ్మిదిగుడిసెలపల్లె వద్ద శుక్రవ�
విజయవాడ జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సు బీభత్సం సృషించింది. ఈ ఘటనలో ముగ్గురు గాయపడ్డారు. హయత్నగర్ ఇన్స్పెక్టర్ నిరంజన్ తెలిపిన వివరాల ప్రకారం... దిల్సుఖ్నగర్కు డిపోకు చెందిన బస్సు చౌటుప్పల్ నుంచి
అమరావతి : చిత్తూరు జిల్లా రేణిగుంట మండలం కుక్కలదొడ్డి వద్ద ఈరోజు జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. రేణిగుంట నుంచి రైల్వే కోడూరు వైపు వెళ్తున్న కారు లారీని ఓవర్�
రోడ్డు ప్రమాదంలో చిన్నారి సహా ఐదుగురి దుర్మరణం | ఉత్తరప్రదేశ్లోని ఫతేపూర్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చౌరాసి ప్రాంతంలో వేగంగా దూసుకువచ్చిన ఎస్యూవీ వాహనం నియంత్రణ కోల్పోయి రెండు ద్విక్ర వాహనాలు, స�