వరుస చోరీలకు పాల్పడుతున్న దొంగలముఠాను అరెస్టు చేసినట్లు సంగారెడ్డి డీఎస్సీ సత్తయ్యగౌడ్ తెలిపారు. బుధవారం సంగారెడ్డి రూరల్ పోలీస్ స్టేషన్లో విలేకరులకు ఆయన వివరాలు వెల్లడించారు.
నగర శివారుల్లో మూగ జీవాలకు రక్షణ కరువైంది. శివారులో ఉండే గొర్రె కాపర్లకు దొంగల భయం రోజురోజుకు పెరుగుతుంది. కోహెడ గ్రామ శివారులో సోమవారం తెల్లవారుజామున దొంగల బీభత్సం గొర్ల కాపరులలో మరింత భయాన్ని నింపింద�
Hyderabad | దొంగల ముఠాల మధ్య ఏర్పడ్డ అధిపత్య పోరు, ఆర్థిక వివాదాల నేపథ్యంలో దొంగల ముఠా నాయకుడైన మాజీ కానిస్టేబుల్ మేకల ఈశ్వర్ను తన ప్రత్యర్థులు కారుతో ఢీకొట్టి హతమార్చిన విషయం తెలిసిందే. ఈ కేసులో తాజాగా నలుగు
thieves | జగిత్యాల పట్టణంలో దొంగలు హల్చల్ సృస్టించారు. ఆదివారం తెల్లవారుజామున స్థానిక వాణి నగర్లోని మురళి అనే వ్యక్తి ఇంట్లో ఉదయం నాలుగు గంటల ప్రాంతంలో రాళ్లతో దాడి చేశారు.
దోమలగూడ : వృద్ధురాలి మెడలో నుంచి బంగారు ఆభరణాలు దోచుకుపోయిన ముగ్గురు సభ్యుల ముఠాను గాంధీనగర్ పోలీసులు అరెస్ట్ చేసారు. దీనికి సంబంధించి మంగళవారం సాయంత్రం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసిన సీఐ మోహన్ రావు,
హైదరాబాద్ : అంతర్రాష్ట్ర దొంగల ముఠాను మేడ్చల్ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. వీరి నుంచి రూ. లక్షా 40 వేల నగదు, 3.5 తులాల బంగారం, సెల్ఫోన్లు, రెండు బైకులు, వెండి నాణేలు, కొడవళ్లు, కట్టర్లు, సుత్తెలు స్వాధీన