గ్రామ పంచాయతీ ఎన్నికల (Panchayathi Elections) నేపథ్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లాలో పలు గ్రామాల్లో ఏకగ్రీవ ఎన్నికకు (Unanimous) తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్నాయి.
తంగళ్లపల్లి మండల కేంద్రానికి చెందిన మాజీ ఎంపీపీ పడిగెల రాజు సోదరుడు, బీఆర్ఎస్ నేత పడిగెల అనిల్ కుమార్ (44) మృతిచెందారు. గతకొంత కాలంగా కిడ్ని సమస్యలతో బాధపడుతున్న ఆయన గురువారం ఉదయం హైదరాబాద్లోని ఓ ప్రైవే�
రాజన్న సిరిసిల్ల (Sircilla) జిల్లా తంగళ్లపల్లి మండల కేంద్రంలో గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి చెందాడు. తంగళ్లపల్లికి చెందిన ఎండీ భాషామియా (56)ను ఈ నెల 2న రాత్రి 10 గంటల సమయంలో వెనుక నుంచి గుర్తుతెలియని వాహన
భూమి పంచాయతీ విషయంలో కేసు నమోదు కావడంతో రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం కేంద్రం లోని పోలీస్ స్టేషన్ లో పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్యాయత్నం పాల్పడడం కలకలం రేపింది.
సిరిసిల్లా (Sircilla) జిల్లాలో మంత్రి కేటీఆర్ (Minister KTR) పర్యటిస్తున్నారు. తంగళ్లపల్లి, ఎల్లారెడ్డిపేట, గంభీరావుపేట మండలాల్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తున్నారు. తంగళ్లపల్లి మండలం చ�