రాష్ట్రంలో ఇసుక కొరత ఏర్పడింది. ఇసుక లేక స్టాక్యార్డ్లు ఖాళీగా కనిపిస్తున్నాయి. ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంటే వర్షాలు తీవ్రమైతే మరిన్ని ఇబ్బందులు తప్పేలాలేవని నిర్మాణరంగంలో ఆందోళన వ్యక్తమవుతున్నది. రా�
ఇసుక బజార్లు... రాష్ట్ర ప్రభుత్వం సామాన్యుడికి ఏదోమేలు చేస్తున్నామంటూ గొప్పగా చెబుతూ ప్రారంభించిన ఈ ఇసుక కేంద్రాలు ఇప్పుడు ఇసుక మాఫియాకు మరో అస్త్రంగా మారాయి.
ప్రభుత్వం ఏర్పాటుచేసిన ఇసుక బజార్లలో రూ.1600-1800కు విక్రయిస్తున్న ఇసుక మూసీ నదిలో తీస్తున్నదని, గోదావరి, కృష్ణా నదుల ఇసుకతో పోల్చితే ఇది నాసిరకంగా ఉంటుందని తెలంగాణ రాష్ట్ర లారీ ఓనర్స్ అసోసియేషన్ నాయకులు ప�
ఇసుక క్వారీల్లో ఉదయం 6 నుంచి సాయంత్రం 7 గంటల వరకే తవ్వకాలు నిర్వహించాలన్న కేంద్ర మార్గదర్శకాలకు రాష్ట్ర ప్రభుత్వం నిలువునా పాతరేసింది. ఇకపై రాత్రి 9 గంటల వరకు ఇసుక లోడింగ్ పనులను నిర్వహించాలని టీజీఎండీస�
క్వారీల్లో ఇసుక తవ్వకం, లారీల్లో లోడింగ్, స్టాక్యార్డుల వరకు రవాణా, స్టాక్యార్డుల నిర్వహణ తదితర పనులతోపాటు ఇసుక తవ్వకానికి అవసరమైన ఎక్స్కవేటర్లు, ఇసుక రవాణా కోసం టిప్పర్లను సమకూర్చేందుకు టీజీఎండీస
తెలంగాణ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (టీజీఎండీసీ)లో భారీ కుంభకోణం వెలుగుచూసింది. అధికారుల ‘అమ్యామ్యాల’ కారణంగా రూ.400 ఉన్న టన్ను ఇసుక ధర.. వినియోగదారుకు చేరేసరికి రూ.2000 దాటుతున్నది. వర్షాల సీజన్లో ఈ �
ఇసుక సరఫరాలో అక్రమాలపై టీజీఎండీసీ దిద్దుబాటు చర్యలకు దిగింది. వాట్సాప్ ద్వారా ఇసుక బుకింగ్ చేసుకునేలా కొత్త సాఫ్ట్వేర్ను అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. ఇసుక సరఫరాలో అక్రమాలను అరికట్టేందుకు రీచ�
‘ఇసుక కోసం ఎక్కడికీ వెళ్లాల్సిన పనిలేదు. ఆన్లైన్లో బుకింగ్ చేసుకుంటే ఇంటికే వస్తుంది’ అంటూ టీజీఎండీసీ అధికారులు చెప్తున్న మాటలు బూటకమని తేలిపోయింది. ఒక్కో లారీ ఇసుక బుకింగ్కు రూ. 6 వేల లంచం సమర్పించ�
నగరంలో ఇసుకకు కొరత ఏర్పడకుండా ఔటర్ రింగురోడ్డుకు నలువైపులా నాలుగు ఇసుక స్టాక్యార్డ్లను ఏర్పాటు చేయాలని తెలంగాణ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్(టీజీఎండీసీ) నిర్ణయించింది.