లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థకు అనుబంధంగా పని చేస్తున్న దిరెసిస్టెన్స్ ఫ్రంట్ (టీఆర్ఎఫ్)పై ఆంక్షలు విధించాలని ఐక్యరాజ్యసమితిని భారత ప్రభుత్వం కోరబోతున్నది. టీఆర్ఎఫ్ గత నెల 22న పహల్గాంలో ఉగ్ర దాడికి
పహల్గాం ఘటనకు ప్రతీకారంగా భారత్ జరిపిన వైమానిక దాడిలో తన కుటుంబ సభ్యులు 10 మంది హతమయ్యారని జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ అధిపతి మసూద్ అజర్ అంగీకరించాడు.
పాక్లో ఆత్మాహుతి దాడులు.. 57 మంది దుర్మరణం. ఈద్ మిలాదున్ నబీని పురస్కరించుకొని శుక్రవారం బలూచిస్థాన్ రాష్ట్రంలో భారీ సంఖ్యలో జనాలు ఓ మసీదు సమీపంలో గుమికూడారు. ఈ క్రమంలో ఓ వ్యక్తి ఆత్మాహుతి దాడికి పాల్�