DMK MP Kanimozhi: భారత్లో జరుగుతున్న ఉగ్రదాడులకు, మిగితా దేశాల్లో జరుగుతున్న దాడులకు తేడా ఉన్నట్లు డీఎంకే ఎంపీ కనిమొళి చెప్పారు. భారత్లో జరుగుతున్న ఉగ్రదాడులను ఓ దేశం స్పాన్సర్ చేస్తున్నట్లు ఆమ�
Terror Attacks | జమ్ముకశ్మీర్ మళ్లీ నెత్తురోడింది. ఉగ్రవాదులు మరోసారి పేట్రేగిపోయారు. అనంతనాగ్ జిల్లా పహల్గాం పట్టణ సమీపంలో మంగళవారం మధ్యాహ్నం పర్యాటకులే లక్ష్యంగా దాడికి తెగబడ్డారు.
Happy Passia: పంజాబ్లో 14 పేలుళ్ల సంఘటనలకు సూత్రధారి అయిన హ్యాపీ పాసియా అలియాస్ హర్ప్రీత్ సింగ్ను అమెరికాలో అరెస్టు చేశారు. అమెరికా నుంచే అతను పంజాబ్లో పేలుళ్ల ఆపరేషన్ నిర్వహించాడు.
Terror attacks | దేశంలో ఉగ్రవాదులు (Terrorists) దాడులకు పాల్పడే అవకాశం ఉన్నదని ఇంటెలిజెన్స్ వర్గాలు (Intelligence sources) హెచ్చరించాయి. పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు దాడులకు పాల్పడే ప్రమాదం ఉన్నదని తెలిపాయి.
Rajnath Singh | జమ్ము కశ్మీర్ (Jammu And Kashmir)లో ఇటీవలే వరుస ఉగ్రదాడి ఘటనలు (Terror Attacks) చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే. ఈ ఘటనలపై కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ (Rajnath Singh) ఆందోళన వ్యక్తం చేశారు.
జమ్ముకశ్మీరులోని కుప్వారాలో జరిగిన ఎన్కౌంటర్లో ఓ సైనికుడు అమరుడు కాగా, ఓ ఉగ్రవాది హతమయ్యాడు. సైన్యం తెలిపిన వివరాల ప్రకారం, ఉగ్రవాదుల కదలికలపై అందిన సమాచారం మేరకు కొద్ది రోజుల నుంచి లోలాబ్ ప్రాంతంలో
Central Reserve Police Force | జమ్ముకశ్మీర్లోని రాజౌరి జిల్లాలో ఇటీవల ఉగ్రవాదులు రెచ్చిపోయారు. రెండు వేర్వేరు ఘటనల్లో ఆరుగురు పౌరుల ప్రాణాలు తీశారు. ఈ నేపథ్యంలో కశ్మీర్లో భద్రతను
శ్రీనగర్ : జమ్మూ కశ్మీర్లో హిందువులే లక్ష్యంగా ఉగ్రవాదులు దాడులకు తెగబడుతున్నారు. గడిచిన మూడు రోజుల్లో రెండు కాల్పుల ఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలో జమ్మూకశ్మీర్ ప్రభుత్వం అప్రమత్తమై కీలక నిర్ణయ�
నలుగురు కూలీల కాల్చివేతశ్రీనగర్, అక్టోబర్ 17: జమ్ముకశ్మీర్లో స్థానికేతరులను లక్ష్యంగా చేసుకొని ఉగ్రవాదులు కాల్పులకు తెగబడుతున్నారు. కశ్మీర్లో 24 గంటల వ్యవధిలోనే నాన్-లోకల్ వ్యక్తులపై మూడు ఉగ్రదాడ�
శ్రీనగర్: జమ్ముకశ్మీర్లో ఇటీవల అమాయక ప్రజలపై జరిగిన దాడులకు నైతిక బాధ్యత వహించి లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా రాజీనామా చేయాలని పీడీపీ డిమాండ్ చేసింది. పాకిస్థాన్కు చెందిన లష్కరే తోయిబా (ఎల్ఈటీ) మ