తిరుమల : తిరుమలలో ప్రతి ఏడాది కార్తీక మాసంలో నిర్వహించే చక్రతీర్థ ముక్కోటిని బుధవారం ఘనంగా భక్తిశ్రద్ధలతో నిర్వహించారు . శ్రీవారి ఆలయ అర్చకులు, పరిచారకులు, భక్తులు మంగళవాయిద్యాల నడుమ ఆలయం నుంచి ఊరేగింప
రోజుకో అవతారంలో అమ్మవారి దర్శనంఏర్పాట్లు పూర్తి చేసిన ఆలయ అధికారులు బాసర : దక్షిణ భారతదేశంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం బాసర జ్ఞాన సరస్వతీ అమ్మవారి ఉత్సవాలు గురువారం నుంచి 15వ తేదీ వరకు జరగనున్నాయి. తొమ్మ�
బాసర : నిర్మల్ జిల్లా బాసర శ్రీ సరస్వతీ అమ్మవారికి భక్తులు సమర్పించిన హుండీ కానుకలను గురువారం లెక్కించారు. ఉదయం 9 గంటలకు ప్రారంభమైన ఈ లెక్కింపు సాయంత్రం వరకు కొనసాగింది. హుండీ లెక్కింపులో అమ్మవారికి నగద�