Road Accident | యునైటెడ్ కింగ్డమ్ (UK)లోని ఎసెక్స్ సిటీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు తెలుగు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఒకరిని హైదరాబాద్కు చెందిన రిషితేజా రాపోలు (21)గా గుర్తించారు.
అమెరికాకు వెళ్లి చదువుకుని తమ డాలర్ డ్రీమ్స్ను నెరవేర్చుకోవాలని కలలు కంటున్న భారతీయ విద్యార్థులకు ట్రంప్ నిర్ణయాలు ఇబ్బందికరంగా మారాయి. అక్రమ వలసదారులపై అక్కడి అధికారులు ఉక్కుపాదం మోపుతుండగా ఎక్క
Telangana Bhavan | భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో సరిహద్దు రాష్ర్టాల్లో నివసిస్తున్న తెలంగాణకు చెందిన విద్యార్థులు, పౌరులు పెద్దసంఖ్యలో ఢిల్లీలోని తెలంగాణ భవన్కు చేరుకుంటున్న
Telangana Bhavan | కశ్మీర్ ఎస్యూ, శ్రీనగర్ ఎన్ఐటీ, పంజాబ్లోని ఎల్ఎఫ్ యూ, ఐఐటీ జమ్ములో రెండు తెలుగు రాష్ర్టాల విద్యార్థులు ఎంతోమంది చదువుతున్నారు. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో బిక్కుబిక్కుమం టూ స్వస్థలాలకు
అమెరికాలోని బర్మింగ్హామ్లో జరిగిన అగ్నిప్రమాదం నుంచి పది మంది తెలుగు విద్యార్థులు (Telugu Students) క్షేమంగా బయటపడ్డారు. శనివారం సాయంత్రం 6.20 గంటల సమయంలో బర్మింగ్హామ్లోని కెల్లామ్ స్ట్రీట్లో ఉన్న రెండు అపా�
Ireland | ఐర్లాండ్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు తెలుగు విద్యార్థులు మరణించారు. మృతులను పల్నాడు జిల్లాకు చెందిన చెరుకూరి సురేశ్, ఎన్టీఆర్ జిల్లాకు చెందిన చిట్టూరి భార్గవ్గా గుర్తించారు.
స్కాట్లాండ్లోని లిన్ ఆఫ్ టమ్మెల్ జలపాతం వద్ద బుధవారం విషాదకర సంఘటన జరిగింది. హైకింగ్(పర్యాటక ప్రాంత ంలో సుదీర్ఘ యాత్ర) కోసం వెళ్లిన విద్యార్థులు జితేంద్రనాథ్ ‘జీతు’ కరుటూరి (26), చాణక్య బొలిశెట్టి (22)
MInister KTR: కుల్లు, మనాలీలో చిక్కున్న తెలుగు విద్యార్థుల పేరెంట్స్ ఆందోళనలో ఉన్నారు. అయితే వారికి మంత్రి కేటీఆర్ భరోసా ఇచ్చారు. ఢిల్లీలో ఉన్న రెసిడెంట్ కమీషనర్ను అలర్ట్ చేసినట్లు మంత్రి వెల్లడించ�
JEE Main Result2023 | జేఈఈ మెయిన్ ఫలితాలు మంగళవారం విడుదలైన విషయం తెలిసిందే. ఫలితాల్లో దేశవ్యాప్తంగా 20 మంది విద్యార్థులు వంద పర్సంటైల్ సాధించారు. ఇందులో తెలుగు రాష్ట్రాల నుంచి ఐదుగురు విద్యార్థులు ఉన్నారు.
ఉక్రెయిన్లో చిక్కుకుపోయిన తెలుగు విద్యార్థులు, ప్రజలను రాష్ట్రానికి తీసుకొచ్చే మిషన్ విజయవంతంగా పూర్తయింది. మంగళవారం వచ్చిన 89 మంది విద్యార్థులతో కలిపి మొత్తం...
యుద్ధంతో గడగడలాడుతున్న ఉక్రెయిన్ నుంచి భారత్కు వచ్చిన తెలుగు విద్యార్థులు.. శంషాబాద్ విమానాశ్రయం చేరుకున్నారు. శనివారం నాడు బుకారెస్ట్ నుంచి ముంబై చేరుకున్న విమానంలో 219 మంది భారతీయులు ఉన్నారు. ఆ తర్వాత