Scotland | ఎడిన్బరో: స్కాట్లాండ్లోని లిన్ ఆఫ్ టమ్మెల్ జలపాతం వద్ద బుధవారం విషాదకర సంఘటన జరిగింది. హైకింగ్(పర్యాటక ప్రాంత ంలో సుదీర్ఘ యాత్ర) కోసం వెళ్లిన విద్యార్థులు జితేంద్రనాథ్ ‘జీతు’ కరుటూరి (26), చాణక్య బొలిశెట్టి (22) ఆ జలపాతంలో కొట్టుకుపోయి ప్రాణాలు కోల్పోయారు. ఆంధ్రప్రదేశ్కు చెందిన వీరిద్దరూ డుండీ విశ్వవిద్యాలయంలో మాస్ట ర్స్ డిగ్రీ చదువుతున్నారు. సెల్ఫీ తీసుకుంటుండగా వీరిద్దరూ నీటిలో పడి కొట్టుకుపోయారు.