తెలుగు కవిత సృజన ప్రపంచంలోకి ఎన్.అరుణ ‘మౌనమూ మాట్లాడుతుంది’ అనే కవితా సంపుటితో ప్రవేశించడం నాటి సాహితీ లోకంలో ఒక ఆశ్చర్యం. విద్యార్థి దశలోనే సాహితీ సృజన చేసినా కుటుంబ బాధ్యతలకు అంకితమై నిశబ్దంగా ఉన్న అ
తెలుగు కావ్య ప్రపంచంలో సరికొత్త అలంకారికతను గుబాళించిన ప్రభావశాలి కవి గుంటూరు శేషేంద్ర శర్మ. తెలుగు భాషలో ఉన్న సౌందర్య మాధుర్యాలన్నీ వడబోసి కవిత్వానికి కానుకగా ఇచ్చిన పదశిల్పి, రూపశిల్పి శేషేంద్ర శర్మ
నేటి తెలుగు కవిత్వాన్ని ఐదారు దశాబ్దాల కిందటి కవిత్వంతో పోల్చి చూస్తే, అందులో చెప్పుకోదగిన పరిణతి ఏర్పడిందన్నది వాస్తవమే. అయితే, దానికి కారణం చాలావరకు కాలానుగతమైనదే అని చెప్పాలి. సంప్రదాయ రచనారీతి నుంచ�
మన తెలుగు అజంత భాష. అందమైన అమర భాష. అమృత పదాల వలపు. సరస సామెతల విరుపు. నీతి శతకాల మెరుపు. పంచ కావ్యాల విరుపు. కవన విజయాల గెలుపు. మన తెలుగు జాతికి మైమరపు. పద్యం తెలుగు వారి ఆస్తి. సూక్తి, ముక్తి, రక్తి, భక్తిదాయకం.
వాన వెలిశాక మట్టి వాసన, ఆరుద్ర పురుగుల సర్కస్ ఫీట్లు, పిచ్చుకల మట్టి స్నానాలు, వెన్నెల్లో ఆడిన ఆటలు, ఎండకాలం బావుల్లో ఈతలు ఈనాడేవి? మన చిన్నతనం మనకు చిన్నతనం కాదు. బాల్యం మళ్లీ రమ్మంటే వస్తుందా? ‘అనుభూతులన
పద్యం, కవిత ఒక విభాగం, పాట మరో విభాగం. రెండు విభాగాలకు విడి విడిగా ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు, పది విశిష్ట బహుమతులు ఉంటాయి. తెలంగాణ ఉద్యమానికి అండగా తమ కలాన్ని, గళాన్ని అందించిన ఘనత కవులు, రచయితలది. రాష్ర్�