ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎంసీడీ) మేయర్ ఎన్నిక సమావేశం రణరంగంగా మారింది. బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కౌన్సిలర్లు ఒకరిపై ఒకరు పిడిగుద్దులతో విరుచుకుపడ్డారు. పరస్పరం తోసుకొంటూ కుర్చీలు విసురుక�
రాష్ట్ర ప్రభుత్వం కన్ఫర్డ్ ఐఏఎస్లుగా పదోన్నతి కల్పించిన 25 మంది అధికారులకు ఈ నెల 24, 27 తేదీల్లో ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్టు యూపీఎస్సీ తెలిపింది. ఈ మేరకు సీఎస్ సోమేశ్కుమార్కు లేఖ రాసింది
సర్వజన హితమే తమ పార్టీ లక్ష్యమని బీఆర్ఎస్ నేత, ఏపీ మాజీ మంత్రి రావెల కిశోర్బాబు స్పష్టం చేశారు. దేశంలో కేవలం కొన్ని వర్గాలకు కొమ్ముకాసి మిగిలిన అన్ని వర్గాలను అణచివేయడమే ప్రధాని నరేంద్రమోదీ విధానంగా
దేశంలోనే మొదటిసారిగా సిక్కు సైనికుల కోసం ప్రత్యేక హెల్మెట్లు తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. సిక్కు బలగాల కోసం 12,730 బాలిస్టిక్ హెల్మెట్ల కొనుగోలు చేసేందుకు ప్రతిపాదించింది. అన్ని రకాల వ�
ప్రధానమంత్రి ఆవాస్ యోజన(పీఎంఏవై)లో బీజేపీ నేతలు అక్రమాలకు పాల్పడ్డారని, రెండుమూడు అంతస్థుల భవనాలు ఉండి కూడా పీఎంఏవై డబ్బులు నొక్కేశారని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపించారు
చమురు సంస్థలు ప్రస్తుతం పెట్రోల్పై రూ.10 లాభం పొందుతున్నాయని, అదే సమయంలో డీజిల్పై రూ.6.50 నష్టం భరిస్తున్నాయని ఐసీఐసీఐ సెక్యూరిటీస్ నివేదిక తెలిపింది. పెట్రోల్పై లాభం వస్తున్నప్పటికీ కంపెనీలు ధరలను తగ�
రాజధానిని జకర్తా నుంచి తరలించాలని ఇండోనేషియా ప్రభుత్వం నిర్ణయించింది. జకర్తా నుంచి వెయ్యి కిలోమీటర్ల దూరంలో ఉన్న బోర్నియో ఐల్యాండ్లోని నుసంతరకు రాజధానిని మార్చే పనిని వచ్చే ఏడాది నుంచే ప్రారంభించను�
పదో తరగతి ప్రశ్నపత్రాల్లో స్వల్ప మార్పులు చోటుచేసుకోనున్నాయి. పార్ట్-ఏ ప్రశ్న పత్రాల్లో కొన్ని మార్పులు చేసే అంశం ప్రస్తుతం ప్రభుత్వ పరిశీలనలో ఉన్నది. అయితే పార్ట్-బీ (ఆబ్జెక్టివ్ టైప్) ప్రశ్నల్లో మ
సీఎం కేసీఆర్ ప్రజానుకూల నిర్ణయాలు, అన్నదాతల అభివృద్ధి కోసం దూరదృష్టితో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల వల్ల 8 ఏండ్లలోనే తెలంగాణ దేశానికి అన్నంపెట్టే స్థాయికి ఎదిగిందని వ్యవసాయ శాఖమంత్రి నిరంజన్రెడ్డి ప�
ఎస్సై, కానిస్టేబుల్ పోస్టుల భర్తీ ప్రక్రియలో కీలకమైన దేహదారుఢ్య పరీక్షలు (ఫిజికల్ ఈవెంట్స్) సజావుగా ముగిశాయి. మెయిన్స్ పరీక్షకు 1,11,209 మంది అర్హత సాధించినట్టు తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మ
గిరిజనులు, కూలీలకు ఉపాధి కల్పించే తునికాకు (బీడీ ఆకు) బోనస్ (నెట్ రెవెన్యూ)ను వెంటనే చెల్లించేందుకు చర్యలు తీసుకోవాలని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అధికారులను ఆదేశించారు
విద్యారంగంలో పలు సంచలనాలను సృష్టిస్తున్న శ్రీచైతన్య సంస్థ తాజాగా హ్యాట్రిక్ వరల్డ్ రికార్డ్ను నమోదు చేసింది. ఆ సంస్థకు చెందిన విద్యార్థులు 100 రోజుల శిక్షణతో శుక్రవారం 100 నిమిషాల్లో 100 మ్యాథ్స్ టేబుల్
సౌర విద్యుత్ రంగంలో సింగరేణి కొత్త మైలురాయిని దాటనున్నది. మంచిర్యాల సమీపంలోని ఎస్టీపీపీ ప్రాంగణంలో తొలిసారిగా ఫ్లోటింగ్ ప్లాం ట్ను ప్రారంభించనున్నది. ఈనెల 15న 5 మెగావాట్ల ఫ్లోటింగ్ సౌర విద్యుత్ ప్ల
విద్యుత్తు వినియోగదారులు తమ సమస్యల పరిష్కారానికి నేరుగా విద్యుత్తు నియంత్రణ మండళ్లను కలవడం ద్వారా సత్ఫలితాలను పొందవచచ్చని టీఎస్ఈఆర్సీ చైర్మన్ శ్రీరంగారావు తెలిపారు. దక్షిణాది రాష్ర్టాల విద్యుత్త�